సామాజికం

మండిపోయిన హైదరాబాద్.. ఉక్కపోతలో రికార్డు బ్రేక్

తెలుగు రాష్ట్రాల్లో వేడి విపరీతంగా పెరిగిపోయింది. గతంతో పోల్చుకుంటే.. ఈసారి మరీ ఎక్కువగా నమోదైంది. ఇక హైదరాబాద్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఏప్రిల్ 2022లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరిగిపోయాయి. అంతే
Read more

పదవ తరగతి పరీక్షల ఫలితాల వ్యవహారంలో అధ్యాపకుల పై చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

పదవ తరగతి పరీక్షల ఫలితాలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజుకున్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ట్విట్టర్ వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నువ్వెంత అంటే
Read more

ఐపీఎల్ మీడీయా హక్కుల ఆదాయం రూ. 44వేల కోట్లు

ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియలో భాగంగా బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం వచ్చింది. నాలుగు ప్యాకేజీలలో భాగంగా ‘ఎ’, ‘బి’ ప్యాకేజీలకే ఏకంగా రూ. 44 వేల (రూ. 44,075 కోట్లు) కోట్ల
Read more

క్రికెట్ మ్యాచ్ కు గట్టి బందోబస్తు…

భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం సాయంత్రం జరిగే టి -20 సీరీస్ లో గల 3 వ మ్యాచ్ కు ఏసీఏ- విడిసిఎ క్రికెట్ స్టేడియం సర్వం సిద్ధమైంది.స్టేడియం లోపల 730 మంది
Read more

కిలో మామిడి పండ్లు 2.7 లక్షలా..?

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది ఎదురుచూసేది మామిడిపండ్ల కోసమే.. మంగోస్ అంటే భారతీయులకు అంత ఇష్టం. ఇంకా చెప్పాలంటే ప్రాణం. అందుకే వీటిని ‘కింగ్ ఆఫ్ ఫ్రూట్స్’ గా పిలుస్తారు.. మామిడి లో ప్రపంచం
Read more

పోలీసులకు సవాల్ విసురుతున్న నేరగాళ్లు..

విశాఖలో నేరస్తులు రెచ్చిపోతున్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. స్థానిక నేరస్థులకు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తులు కూడా తోడుకావడంతో వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. రాజకీయాలలో గ్రూపులు,
Read more

జూన్14న విశాఖలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టి ట్వంటీ మ్యాచ్

విశాఖ నగరం మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు వేదిక కానుంది. గత మూడేళ్ల నుంచి క్రికెట్ మ్యాచ్ కు ఇక్కడి స్టేడియంను ఎంపిక చేయడం తర్వాత అనివార్య కారణాల వల్ల మ్యాచ్ లను
Read more

మహాత్ముని ఫోటో మారదు.. ఆర్బీఐ స్పష్టీకరణ..

కరెన్సీ నోట్ల పై మహాత్మా గాంధీ ఫోటో స్థానంలో విశ్వ కవి రవీంద్రనాధ్ టాగోర్, మిసైల్ మెన్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఫోటోలను ముద్రిస్తారన్న వార్తలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆర్బీఐ
Read more

రూ. 2 వేల నోట్లు తగ్గాయ్… చెలామణీలో ఉన్నవి 1.6 శాతమే

2000 నోట్ల సంఖ్య గత కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 214 కోట్లకు చేరాయి. మొత్తం చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి సంఖ్య 1.6 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది మార్చి
Read more

అడుగడుగునా నిర్లక్ష్యం.. ప్రమాదకరంగా మారుతున్న పరిశ్రమలు..

విశాఖలో పారిశ్రామిక ప్రమాదాలకు అంతం లేకుండా పోతోంది. ఏదో ఒక పరిశ్రమలో ప్రతి నెలా ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. పరవాడలోని ఫార్మాసిటీ, అచ్యుతాపురం, నక్కపల్లి పారిశ్రామికవాడలు, స్టీల్‌ప్లాంట్‌, హెచ్‌పీసీఎల్‌, దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లలో తరచూ
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More