మే 2 వ తేదీన దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీని గురించి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది....
అత్యంత ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కేరళం, పుదుచ్చేరి, అస్సాం పశ్చిమ బెంగాల్ తమిళనాడు అసెంబ్లీ కి జరిగిన ఎన్నికలు మినీ సార్వత్రిక సమరాన్ని తలపింప జేసిందనే చెప్పాలి.పశ్చిమ బెంగాల్లో...
అగ్ర దేశం అమెరికాకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ అలస్కా, అలస్కా ఐలాండ్ ని సునామీ చుట్టుముట్టే ప్రమాదం ఉన్నదని పామర్లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఉత్తర అమెరికాలోని ఇతర...