పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో కలిసి కూటమి గా ముందుకు సాగుతున్నప్పటికీ, కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల స్థానిక నాయకుల మధ్య ఎవరు బాస్..? అనే ఆధిపత్య పోరు రాను...
మునుపెన్నడూ లేని విధంగా సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తెలుగుదేశం పార్టీ 3.0 కార్యవర్గాన్ని ప్రకటించింది. జాతీయ కార్యవర్గం తో పాటు ఆంద్రప్రదేశ్ కు అధిక ప్రాధాన్యత నిస్తూ దీనిని రూపకల్పన చేశారు. రాష్ట్రం...
భోగాపురం ఎయిర్ పోర్ట్ ఘనత కోసం అధికార విపక్షాల లొల్లి. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లో చిట్ట చివరి ట్రయిల్ లో భాగంగా 3.8 కిలోమీటర్ల అతిపెద్ద రన్ వే పై...
సర్క్యూలేట్ అవుతున్న కొత్త జిల్లాల లిస్ట్ లో కనపడని ఆ పేర్లు..!విభజిత ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జిల్లాలుగా ఉన్న వాటినిగత వైసిపి ప్రభుత్వం వికేంద్రీకరణ చేసి 26 జిల్లాలుగా మార్చింది. కొన్ని జిల్లాల సరిహద్దులు...
రేపటి నుండి ఏపీ వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ పై ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ వరదల ఉపద్రవం పై మాజీ ముఖ్యమంత్రి, జగన్ మోహన్ రెడ్డి కృష్ణానది వరద ప్రభావ ప్రాంతాల సందర్శనలో భాగం గా ఈ వరదలు మ్యాన్ మేడ్ డిజాస్టర్ (Man Made Disaster) అని...
వరదలతో అతలాకుతలం అయిన విజయవాడ కు పవర్ బొట్స్ చేరుకున్నాయి ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి ఈ బోట్స్ విజయ వాడ చేరుకున్నాయి..పూర్తి గా ముంపుకు గురైన సింగ్ నగర్...
ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీ సాధించి రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు ఈ ముగ్గురు నాయకులు భీమిలి కస్తూరిబా జూనియర్ కాలేజీ పరిశీలనకు వెళ్తు ఇలా కనిపించారు మంత్రి నారా లోకేష్, భీమిలి...
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పొత్తు లో భాగంగా సీట్లు త్యాగం చేసిన వాళ్ళు సీట్లు ఆశించి భంగపడ్డ నాయకులు ఆస్తులమ్ముకొని.., కేసులను ఎదుర్కొని.. తెలుగుదేశం వెంటే నమ్ముకుని...
దువ్వాడ విషయం లో నట్టి కుమార్ వ్యాఖ్య “దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ విషయంలో మాధురి మాటలు నీచం. ఈ వ్యవహారంలో వారికి జగన్ సపోర్ట్ చెస్తారెమో.మాధురి సుప్రీం కోర్టు తీర్పు, అంటూ రిలేషన్ గురించి...