మే 2 వ తేదీన దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీని గురించి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది....
వివాదాస్పద ‘పెగాసస్’ స్పైవేర్ (నిఘా సాఫ్ట్వేర్) బలమైన ఆయుధంగా మారిన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, యాక్టివిస్టులపై దీనిని ప్రయోగిస్తుందని నాలుగేళ్ల క్రితం దేశంలో...
ఎన్నికల హామీ నీ నెరవేరుస్తున్న బిజేపి 46 ఏళ్ల తర్వాత పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయ ఖజానా అయిన రత్నా భండార్ను జులై 14 న తెరిచేందుకు రంగం సిద్ధమైంది. దీనికి ముందుగా ఈ...
అత్యాధునిక టెక్నాలజీతో 189 కిమీ ఔటర్ అమరావతి రాజధానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిమీ పొడవైన...
భారత హోం మంత్రిత్వ శాఖ మూడు కొత్త క్రిమినల్ చట్టాలను జులై ఒకటి నుంచి అమలులోకి తెనున్నట్టు ప్రకటించింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023, భారతీయ న్యాయ సంహిత, 2023, మరియు భారతీయ...
కర్ణాటక ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేనప్పటికి బిజెపి గత ఎన్నికల్లో సాధించిన 36% ఓట్ల శాతాన్నే ప్రస్తుత ఎన్నికల్లో కూడా సాధించినదని, బిజెపి ప్రజాదరణలో ఏమాత్రం మార్పు లేదని కరడుగట్టిన...
ట్రైన్ 18గా కొంతకాలం వ్యవహరింప బడిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బాగా పాపులర్ అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తమకు కావాలని అన్ని రాష్ట్రాల నుంచి...