పెంపుడు జంతువుల పట్ల కొంత మందికి ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు… అవి జంతువులు అన్న కోణాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులు గానే వ్యవహరిస్తుంటారు.. అలాంటి జంతు ప్రేమికులు విస్తుపోయే ఘటన హైదరాబాద్...
తిరుమల లడ్డూ ప్రసాదం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిర్ణయం తీసుకుంది. లడ్డూల తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50కోట్లతో ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ యంత్రాలు వాడుకలోకి వస్తే...
టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో కి మించిన అశ్లీల కంటెంట్ వివిధ ఫ్లాట్ ఫామ్ లద్వారా యువతకు అందుబాటులో ఉందని...
తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సలహాదారుగా ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ని నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. గత దశాబ్దంన్నర కాలంగా ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం...
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్(ఈసీ) అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెలువెత్తుతున్న నేపధ్యం లో ఎన్నికల కమీషన్ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఆర్.వి.ఎం) ఓటింగ్ విధానం పై...
కనీసం మూడు నెలలకొకసారైన చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొని రావడం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం.. భారత సేనలు ధీటు గా జవాబివ్వడం ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ మాదే...
“ నెపోటిజం “ ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పదం … గూగుల్ లో నెటిజన్లు ఎక్కువుగా సెర్చింగ్ చేస్తున్న వర్డ్ … వర్ధమాన హింది నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య...
అపరిచితులకు కిరాయికి ఇచ్చినా, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామన్నా, ప్రముఖ కంపెనీలకు ఒప్పంద ప్రాతిపదికన సేవలు అందిస్తున్నామని చెప్పినా వివరాలను సరిచూసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. డొల్ల కంపెనీలు, నకిలీ ఏజెన్సీలు మెట్రో నగరాల్లో...
తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎదురు చూసే భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన 300 రూపాయల దర్శనం టిక్కెట్లు పదే పది నిమిషాలలో అయిపోయాయి.. తిరుమలలో జనవరి 2వ తేదీ...
కరోన థర్డ్ వేవ్ తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో గడిచిన ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చైనా, జపాన్లో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయేలా మారింది....