విశాఖలోని రుషికొండ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.. అక్కడి సముద్రం ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిపోవడంతో కలకలం రేగింది. ఏదో జరగబోతున్నట్లు అక్కడి వారు ఆందోళన చెందారు. గతంలో సునామి సమయంలో, అలాగే హుదూద్ సమయంలో సముద్రం...
చైనాకు చెందిన ఓ భారీ రాకెట్ శకలాలు నియంత్రణ లేకుండా భూమిపై పడనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పిన అంచనాలతో పలు దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆసియా దేశాల్లో ఆ శకలాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు....
ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ఏభై అడుగుల మట్టి మహాగణపతి గా దర్శనమివ్వనున్నారు.. దేశంలోనే విశేష ప్రాచుర్యం పొంది ఎప్పటికప్పుడు ఎత్తు పెంచుకుంటూ వివిధ అవతారాలలో కనిపించే ఆధిదేవుడు ఈసారి మాత్రం ఎకో ఫ్రెండ్లీ...