పశ్చిమాసియా లో సంక్షోభం నెలకొన్నప్పటికీ దేశంలో ఎల్పీజీ పంపిణీ సాధారణంగా ఉందని, ఎక్కడా సిలిండర్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా కూడా 70 శాతం వరకు కొనసాగుతోందని...
దాయాది దేశాలు పాకిస్తాన్, చైనాల కవ్వింపుల నేపథ్యంలో సరిహద్దుల ప్రాంతాలలో నిఘా ను కట్టుదిట్టం చేసింది భారత్. ఈ రెండు దేశాల నుంచి ఏదోరోజు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉండటంతో భారత్ సేనలు అప్రమత్తంగా...
కనీసం మూడు నెలలకొకసారైన చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొని రావడం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం.. భారత సేనలు ధీటు గా జవాబివ్వడం ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ మాదే...