హ్యాట్రిక్ హిట్ ముంగిట్లో మైత్రీ..

మైత్రి మూవీ మేకర్స్ పట్టిందల్లా బంగారం అవుతుందని ఈవెంట్ లలోనే కాదు.. ఇండస్ట్రీ మొత్తం లో వినిపిస్తున్న మాట. ఏ సినిమా చేసిన అది బాక్సాఫీస్ ను షేక్ చేసి వరుసగా హిట్ సినిమాలు
Read more

చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన అమెరికా

అమెరికా గగనాతలంలో విహరిస్తున్న చైనా నిఘా బెలూన్లను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా చేసిన పనికి చైనా మండిపడుతుంది. సాటిలైట్ సంబంధిత ఎయిర్ షిప్స్ తప్ప
Read more

హర్యానాలోని షహబాద్‌ లో తొలిసారిగా లక్ష చండీ మహాయజ్ఞం

యావత్‌ భారతావనిలోనే తొలిసారిగా బృహత్తరమైన వైదిక కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుడుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో లక్ష చండీ మహాయజ్ఞాన్ని తలపెడుతోంది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహబాద్‌ వేదికగా 16
Read more

టర్కీకు చేరిన భారత సహాయక బృందం.

తీవ్ర భూకంపంతో అస్తవ్యస్తమైన టర్కికు భారత సహాయక బృందం చేరుకుంది.. ఆగ్రాకు చెందిన ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ 89 మంది సభ్యుల వైద్య బృందాన్ని భారత్ పంపింది. వైద్య బృందాలే కాకుండా ఆర్థోపెడిక్ సర్జికల్
Read more

యుద్ధానికి సిద్ధమంటున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్

దాయాది దేశాలు పాకిస్తాన్, చైనాల కవ్వింపుల నేపథ్యంలో సరిహద్దుల ప్రాంతాలలో నిఘా ను కట్టుదిట్టం చేసింది భారత్. ఈ రెండు దేశాల నుంచి ఏదోరోజు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉండటంతో భారత్ సేనలు అప్రమత్తంగా
Read more

ఏ పి లో కాంగ్రెస్ దే అధికారమట.. మాజీ కేంద్రమంత్రి జోస్యం

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గద్దె దిగడం ఖాయమని ఆ మాజీ కేంద్రమంత్రి చెప్పడమే కాకుండా ఏపీ లో 2024
Read more

టర్కీ, సిరియా లలో భూకంప విధ్వంసం

టర్కీ, సిరియా దేశాలలో భారీ విధ్వంసం కొనసాగుతుంది. వందలాదిమంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్ర గాయాలతో అల్లాడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అనే వయోభేదం లేకుండా అందరినీ ఈ విధ్వంసం తుడుచుకుపెట్టుకుపోయింది. సోమవారం తెల్లవారుజామున నుంచి
Read more

దర్శకుడిపై జూనియర్ ప్రశంసలు

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అమిగోస్ మూవీ ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బింబిసారా మూవీ హిట్ తర్వాత కళ్యాణ్
Read more

పెంపుడు పిల్లిని వండుకుని తినేశారు..

పెంపుడు జంతువుల పట్ల కొంత మందికి ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు… అవి జంతువులు అన్న కోణాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులు గానే వ్యవహరిస్తుంటారు.. అలాంటి జంతు ప్రేమికులు విస్తుపోయే ఘటన హైదరాబాద్
Read more

స్టవ్ లు అవసరం లేకుండానే లడ్డూ తయారీ..

తిరుమల లడ్డూ ప్రసాదం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిర్ణయం తీసుకుంది. లడ్డూల తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50కోట్లతో ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ యంత్రాలు వాడుకలోకి వస్తే
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More