పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల ముప్పురాగల పదిహేను రోజుల్లో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2...
ఉత్తర భారతదేశం(North India)లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సహా ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది.. 45...
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వడగాల్పులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. జనాలు బయట తిరిగేందుకు భయపడుతున్నారు. 42 నుంచి 47 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి....