టెక్నాలజీని అందిపుచ్చుకోవడం లో ఎప్పుడూ అప్డేట్ లో వుండే కథానాయిక శ్రుతి హాసన్ తాజాగా మెన్స్ ఎక్స్పీ (MensXP) మ్యాగజైన్ అక్టోబర్ సంచిక కోసం ఏఐ టెక్నాలజీని వాడిన ఫోటో షూట్ తో దర్శనం...
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై సుకుమార్ రైటింగ్స్ తో కలసి ఐకాన్స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . డిసెంబరు 5న...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ట మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఈ రోజు హైద్రాబాద్ లోని ఆయన నివాసం లో కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలతో వరదలు సంభవించి ప్రజలు...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన ఓ ప్రకటనను...
వరదలతో అతలాకుతలం అయిన విజయవాడ కు పవర్ బొట్స్ చేరుకున్నాయి ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి ఈ బోట్స్ విజయ వాడ చేరుకున్నాయి..పూర్తి గా ముంపుకు గురైన సింగ్ నగర్...
గత కొంతకాలంగా మెగా కాంపౌండ్, అల్లు అర్జున్ మధ్య విబేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో నంద్యాల ఎంపీ అభ్యర్థి వైఎసార్సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి సపోర్ట్ గా అల్లు అర్జున్...
ఈ ఏడాది చివరి నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్ళు పట్టాలు ఎక్కనున్నాయి.. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ గా 2019లో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్ళు 2024 నాటికి, వివిధ మార్గాల్లో 102...
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వంలో అమలైన అనేక పథకాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జగనన్న అమ్మ ఒడి...
అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్ మరియు అతని కుటుంబ సభ్యులకు అమెరికా వీసాలు నిరాకరించింది. వర్జీనియాలోని రిచ్మండ్లో జరగనున్న అసోసియేషన్ ఆఫ్ కన్నడ కూటాస్ ఆఫ్ అమెరికా, వరల్డ్...