ఎన్నికల హామీ నీ నెరవేరుస్తున్న బిజేపి 46 ఏళ్ల తర్వాత పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయ ఖజానా అయిన రత్నా భండార్ను జులై 14 న తెరిచేందుకు రంగం సిద్ధమైంది. దీనికి ముందుగా ఈ...
ఆన్లైన్,ఆఫ్ లైన్ అక్రమాలపై విచారణ విస్తుపోయే నిజాలు వెలుగులోకి… తిరుమల శ్రీవారి సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది.. దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు...
సోషల్ మీడియా విస్తృతి చెందిన తరువాత వెర్రి వేయి విధాలు లక్ష విధాలుగా వెర్రితలలు వేస్తోంది.. కొడ్డిపాటి లైక్ లా కోసం వ్యూస్ కోసం సోషల్ మీడియా జనం జనాలతో ఆటలు మొదలుపెట్టారు.. తండ్రి...
తిరుమల శ్రీవారి బ్రహ్మత్సవాలు అక్టోబరు నాలుగు నుండి జరగ నున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది..2024లో అధిక మాసం లేని కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవం (సాలకట్ల అంటే వార్షికం) మరియు నవరాత్రి బ్రహ్మోత్సవాలు కలిపి...
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది స్థానాలలో 13.90 శాతం ఓట్లతో సరిపెట్టుకున్న బిజెపి కొన్ని నెలల వ్యవధి లోనే 35.08 శాతానికి ఎగబాకి అధికార కాంగ్రెస్ కి ధీటుగా ఎనిమిది లోక్ సభ...
భారత హోం మంత్రిత్వ శాఖ మూడు కొత్త క్రిమినల్ చట్టాలను జులై ఒకటి నుంచి అమలులోకి తెనున్నట్టు ప్రకటించింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023, భారతీయ న్యాయ సంహిత, 2023, మరియు భారతీయ...
శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ...
అయ్యన్నపాత్రుడు స్పీకర్ పదవీ స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అతి చిన్న వయసులో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు...
కాలం గడిచిపోతే తిరిగి రాదంటారు.. నిజానికి డబ్బుకన్నా కాలమే చాలా విలువైనదని పండితులు చెప్తావుంటారు.. క్షణకాలం అటైన ఇటైన జీవన గమనమే మారిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. మనం వాడే క్షణం సెకన్ నిముషం...