జూలై నెలలో శ్రీవారికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. మొదటి సారిగా ఒక్క నెలలోనే రూ.139.45 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. మే నెలలో 130.5 కోట్లు రాగా 100 కోట్ల ఆదాయం...
భారతీయతత్వం లో మరి ముఖ్యంగా హైందవ సంస్కృతి లో దిక్కులకు విశేష ప్రాముఖ్యత వుంది. వాస్తు, జ్యోతిష శాస్త్రాలకు ఇవే ఆధారం. పేరు రీత్యా, వ్యక్తి గ్రహగమనాల రీత్యా నివసించే ఇల్లు , వ్యాపారం...
గ్రహదోషాలంటేనే.. చాలామంది బెంగ పడిపోతారు.. అలాంటిది శనిగ్రహ దోషం అంటే మరీ భయపడిపోతారు.. మానవ జీవితం లో అత్యంత ప్రభావం చూపించే శనిగ్రహదోషాలకు, ఏం చేస్తే విముక్తి లబిస్తుంది.. ఎలాంటి దానాలు ఇస్తే ఫలితం...
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలసి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణం ను కన్నుల పండువగా నిర్వహించింది. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో...
సూర్యోదయానికి 90 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మీ ముహూర్తముగా వ్యవహరిస్తారు. ఇది బ్రహ్మ జ్ఞానా ధ్యానములకు అనుకూల సమయం.బ్రహ్మీ అనగా సరస్వతి.మనలోని బుద్ధి ప్రభోదము చెందే కాలం కనుకే ఈ సమయాన్ని బ్రహ్మీముహూర్తం అని...
విశాఖ శ్రీ శారదాపీఠ ప్రస్థానంలో మరో మణిమకుటం చేరింది. స్వధర్మ వాహిని పేరుతో నూతన ఆధ్యాత్మిక సంస్థ ఏర్పాటైంది. ఆ సంస్థ లోగోను తిరుమలలో ఆదివారం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ఆవిష్కరించారు. సనాతన...
ఆర్ధిక రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు ప్రారంభించాలని టీటీడీ...