ANDHRA PRADESH

నో వీఐపీ కాన్వాయ్…!

ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను నిలిపవద్దని చంద్రబాబు నాయుడు సూచించారు.. కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ ఆపొద్దని భద్రతా సిబ్బందికి సూచించారు.వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల
Read more

ఒక్క రోజు కే….

ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో వెల్లడయ్యాయి.. ప్రభుత్వ ఏర్పాటు కూడా రాలేదు.. ఇంకా మర్యాద పూర్వక కలయిక లు మాత్రమే జరుగుతున్నాయి.. మంత్రుల కూర్పు లేదు.. అధికారుల చేర్పు లేదు.. అప్పుడే వైసీపీ
Read more

ఇక పై ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకి

అక్రమాస్తుల కేసులో సీబీఐ(CBI) విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ(YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలనపరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి
Read more

70 శాతం ఓట్ల తో రికార్డు క్రియేట్ చేసిన జనసేన ఎమ్మెల్యే..!

రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో విశాఖ సౌత్ నియోజకవర్గం ఒక అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది.. పోలైన ఓట్ల లో 70.24 శాతం ఓట్ల తో విజయం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.తెలుగుదేశం పార్టీ
Read more

ఎన్డీఏ కూటమిలో కీలకంగా చంద్రబాబు

డిమాండ్ల చిట్టా తో ఢిల్లీ వెళ్లిన బాబు కి అక్కడ ప్రోటోకాల్ తో ఘనస్వాగతం పలికిన దగ్గరనుంచి ఎన్డీఏ సమావేశం వరకు అధిక ప్రాధాన్యత లభించింది. గతంలో మోదీ అపాయింట్మెంట్ కూడా దక్కించుకోలేకపోయిన బాబు
Read more

పాలకుడు ఎలా ఉండకూడదో దేశంలో జగన్ పాలన ఒక కేస్ స్టడీ – చంద్రబాబు నాయుడు

పాలకుడు ఎలా ఉండకూడదో…ఎలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడో జగన్ చరిత్ర ఒక కేస్ స్టడీ. పాలకులంటే ఎలా ఉండాలో చాలా మంది పని చేశారు…పాలకుడు ఎలా ఉండకూడదో చేసి చూపించాడు. ప్రజలు ఎన్నికల్లో చాలా
Read more

చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి రానున్న నరేంద్ర మోడీ..?

ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి తిరుగు లేని విజయం సాధించడం తో.. చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై చర్చ ప్రారంభ మైంది. ఫలితాలకు ముందు ఈ నెల 9న అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని పెద్ద
Read more

పిన్నెల్లి కోటను బద్ధలుకొట్టిన బ్రహ్మరెడ్డి

గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండే పల్నాటి సీమ మాచర్ల నియోజకవర్గం 2004 నుంచి 2024 వరకు సుమారు 20 సంవత్సరాలు ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఓటమి పాలు అవుతూ పిన్నెల్లి కుటుంబికులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు.
Read more

ఏమయ్యాయో తెలియటం లేదు

ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయపడ్డాం. కానీ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కి రాజీనామా చేసే ముందు జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు.. కోటి ఐదు లక్షల మంది
Read more

రెండు రాష్ట్రాల్లో ఫ్రెండ్లీ ప్రభుత్వాలు..

విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహ పూరిత ప్రభుత్వాలతో మళ్లీ ఒక్కటవ్వనున్నాయి.. భౌగోళికంగా వేరు వేరు గా ఉన్నప్పటికీ గురుశిష్యుల ప్రభుత్వాలతో సానుకూల వాతావరణం రానుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారుఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయాన్ని
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More