సామాజికం

ఎస్- 400 క్షిపణి వ్యవస్థతో చైనాకు చెక్ పెట్టనున్న భారత్

సరిహద్దు ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే భారత్ ను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్ ఆటలు కట్టిస్తున్న భారత్ కు చైనాను నిలువరించడం మాత్రం
Read more

5జీ టాప్ గేర్ లో జియో

5జీ స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో జోరు స్పష్టంగా కనిపించింది. ఏడు రోజుల పాటు జరిగిన వేలంలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ సంస్థ.. రూ. 88,078కోట్లు విలువ చేసే
Read more

ఎర్రటి మేఘాల హల్చల్

ప్రస్తుతం ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్న ఓ వీడియో చూసిన వాళ్లంతాఏలియన్స్ భూమి మీదకు వచ్చేసారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరైతే అదంతా ఒట్టిదేనని కొట్టిపారేస్తున్నారు. ఇంతకీ అసలు మెటారేంటంటే ఓ పైలెట్ తీసిన
Read more

బైక్ లో సరిపడా పెట్రోల్ లేదంటూ చలాన్ రాసిన పోలీసులు..

ఆ ట్రాఫిక్ పోలీసుల తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.దేశంలో ఎక్కడా లేని రూల్ పెట్టి వాహనదారులకు చలానా లేస్తూ విమర్శల పాలవుతున్నారు. చేసిన పొరపాటు కవర్ చేసుకోలేక నానా యాతనా పడుతున్నారు..
Read more

ఐఏఎస్ లు కావలెను..!

దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకుగాను 26 రాష్ట్రాల్లో ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌(ఐఏఎస్‌)ల కొరత ఏర్పడింది. మంజూరైన ఐఏఎస్‌ పోస్టులు 6,789 ఉండగా 5,317 మందే ఐ ఏ ఎస్ లు ఉన్నారు. అంటే ఇంకా 1,472
Read more

వీసా అడగని 16 దేశాలు…

విదేశాలు వెళ్లాలంటే కంపల్సరీ గా కావాల్సింది వీసా. ఒక్కొదేశం తమ భద్రతా విధానాలను అనుసరించి విసా లు జారీ చేస్తుంటాయి. కొన్ని దేశాల వీసా జారీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మరి కొన్ని
Read more

మృతదేహా అవయవాలతో ఔషధ తయారీ చేసేవారా…?

శతాబ్దాల క్రితమే.. మరణించిన వ్యక్తుల అవయవాలనుండి మాంసకణాల నుండి దీర్ఘకాల వ్యాధులను నయం చేసే ఔషధాలుగా తయారు చేసి వాడేవారని కొన్ని పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. మృతదేహాల నుంచి సేకరించిన వేడివేడి రక్తం, శరీరంలోని
Read more

వదిలే నీటి లెక్కేంటి..?

వర్షాలు విపరీతం గా కురిసే సమయం లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. ఆ నీరంతా భారీ ప్రోజెక్టు లకు చేరితే అక్కడ కూడా నిర్ణీత పరిధి ని మించితే అప్పుడు గేట్లను ఎత్తి నీటి
Read more

కర్ణాటక లో భిక్షాటన నిషేధం

ఇకపై కర్ణాటకలో భిక్షాటన చేసే వారు కనిపించార అంటే అవును అంటున్నాయి కర్ణాటక ప్రభుత్వ వర్గాలు. భిక్షాటన నిషేధ చట్టాన్ని సంపూర్ణంగా అమల్లోకి తీసుకురానున్నట్టు ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాసపూజారి
Read more

ప్రజలపై జీఎస్టీ బాదుడే బాదుడే..

జీఎస్టీ మండలి సమావేశం.. జనాలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టబోతోంది. మరిన్ని వస్తువుల మీద జీఎస్టీని పెంచుతూ జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జులై 18 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రింటింగ్/రైటింగ్
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More