సమాచారం

స్మగ్లింగ్ చెరలో మన ఐదు రూపాయలు

గత రెండు మూడు సంవత్సరాలుగా మార్కెట్లో పాత ఐదు రూపాయల కాయిన్స్ చెలామణి అంతంత మాత్రంగానే వుంది. అంతకు ముందు ఉన్న నాణేలన్ని ఏమైపోయాయి.. ఇళ్ళల్లో దాచేసుకున్నారా..? అలా ఎన్నని దాచేస్తారు.. ఐదు రూపాయల
Read more

ప్రాణాలు తీసిన వయాగ్రా

ఆరాటం, అత్యుత్సాహం, అవగాహన లేని తనం అతని ప్రాణం తీసింది. ప్రియురాలని సంతోషపెట్టాలని అతను చేసిన ప్రయత్నం వికటించి విగత జీవిగా మారాడు. అతను తీసుకున్న వయాగ్రా అతని ప్రాణాలను హరించింది. శృంగార సామర్థ్యాన్ని
Read more

అంతర్జాతీయ మేగజైన్ లో అమరావతి

ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ ప్రచురించిన ది మోస్ట్ సిక్స్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ( the most six futuristic citys) జాబితాలో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ని గూర్చి ప్రచురించింది.
Read more

ఇప్పటికి డోలీ తోనే..

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు… చంద్రుడిపైకి మూడోసారి చంద్రాయన్ కి సిద్ధం.. ప్రపంచానికి చాలా విషయాల్లో మనమే ఆదర్శం.. కానీ ఆదివాసులకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేం.. సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు
Read more

ఈ సమ్మర్ చాలా హాటు గురు…

ఈసారి వేసవి మరింత హాటుగా మారే అవకాశం ఉంది.. పర్యావరణ నిపుణుల హెచ్చరికలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి గత నాలుగేళ్ల కంటే ఈ వేసవి తీవ్రత ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఐఎండి మాత్రం
Read more

ఎవరీ నిక్ వుజిసిక్..?

జీవితంలో ఏం చేయలేమో అన్న విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం లేదు. ఏం చేయగలమో అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం. ఇది నిజమే కదా, మనలోని మైనస్ ల కోసం తెలుసుకునే
Read more

చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన అమెరికా

అమెరికా గగనాతలంలో విహరిస్తున్న చైనా నిఘా బెలూన్లను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా చేసిన పనికి చైనా మండిపడుతుంది. సాటిలైట్ సంబంధిత ఎయిర్ షిప్స్ తప్ప
Read more

హర్యానాలోని షహబాద్‌ లో తొలిసారిగా లక్ష చండీ మహాయజ్ఞం

యావత్‌ భారతావనిలోనే తొలిసారిగా బృహత్తరమైన వైదిక కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుడుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో లక్ష చండీ మహాయజ్ఞాన్ని తలపెడుతోంది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహబాద్‌ వేదికగా 16
Read more

టర్కీకు చేరిన భారత సహాయక బృందం.

తీవ్ర భూకంపంతో అస్తవ్యస్తమైన టర్కికు భారత సహాయక బృందం చేరుకుంది.. ఆగ్రాకు చెందిన ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ 89 మంది సభ్యుల వైద్య బృందాన్ని భారత్ పంపింది. వైద్య బృందాలే కాకుండా ఆర్థోపెడిక్ సర్జికల్
Read more

యుద్ధానికి సిద్ధమంటున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్

దాయాది దేశాలు పాకిస్తాన్, చైనాల కవ్వింపుల నేపథ్యంలో సరిహద్దుల ప్రాంతాలలో నిఘా ను కట్టుదిట్టం చేసింది భారత్. ఈ రెండు దేశాల నుంచి ఏదోరోజు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉండటంతో భారత్ సేనలు అప్రమత్తంగా
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More