రాజకీయం

ఇండీ కూటమి సెంటిమెంట్ రాజకీయం

ఇండికూటమికి దెబ్బలు కామన్ అయిపోయాయి. ఓట్ల చోరీ వ్యవహారంతో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసేస్తామనుకున్న వాళ్లే ఓట్ల చోరీ వ్యవహారం యూ టర్న్ తీసుకోవడం తో చివరికి బెదిరిపోయి రాహుల్ టీం ఇప్పుడు తలచినదే జరిగిందా
Read more

చంద్రబాబే నంబర్ వన్

‘ఇండియా టుడే’ కథనం ఏపీ సీఎం చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ పేర్కొంది. అదే విధంగా దేశవ్యాప్తంగా అత్యంత శక్తిమంతులైన టాప్‌ టెన్‌ నేతల్లో చంద్ర‌బాబు ఐదో స్థానంలో
Read more

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన ఓ ప్రకటనను
Read more

జగన్ ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో ఇచ్చేసిన నాగబాబు

ఆంధ్రప్రదేశ్ వరదల ఉపద్రవం పై మాజీ ముఖ్యమంత్రి, జగన్ మోహన్ రెడ్డి కృష్ణానది వరద ప్రభావ ప్రాంతాల సందర్శనలో భాగం గా ఈ వరదలు మ్యాన్ మేడ్ డిజాస్టర్ (Man Made Disaster) అని
Read more

మెజారిటీలో ముగ్గురు మొనగాళ్లు..

ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీ సాధించి రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు ఈ ముగ్గురు నాయకులు భీమిలి కస్తూరిబా జూనియర్ కాలేజీ పరిశీలనకు వెళ్తు ఇలా కనిపించారు మంత్రి నారా లోకేష్, భీమిలి
Read more

నామినేటెడ్ పోస్టుల ఉత్కంఠ కి శుభం కార్డు ఎప్పుడు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పొత్తు లో భాగంగా సీట్లు త్యాగం చేసిన వాళ్ళు సీట్లు ఆశించి భంగపడ్డ నాయకులు ఆస్తులమ్ముకొని.., కేసులను ఎదుర్కొని.. తెలుగుదేశం వెంటే నమ్ముకుని
Read more

విడాకులు ఇవ్వకుండా రిలేషన్స్ నడపమని సుప్రీం కోర్టు చెప్పలేదు..

దువ్వాడ విషయం లో నట్టి కుమార్ వ్యాఖ్య “దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ విషయంలో మాధురి మాటలు నీచం. ఈ వ్యవహారంలో వారికి జగన్ సపోర్ట్ చెస్తారెమో.మాధురి సుప్రీం కోర్టు తీర్పు, అంటూ రిలేషన్ గురించి
Read more

బొత్స ఓటమి కి కూటమి కుట్ర…?

వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన వైసిపి ని ఏపీ ప్రజలు కేవలం 11కే పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఇటు మండలి లో అటు రాజ్యసభలో సంఖ్యా బలం వుండడం తో రాష్ట్రం లోనూ
Read more

పేరెంట్స్‌ కమిటీ స్థానంలో..స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పాలనలో మార్పులు చేస్తోంది. గత ప్రభుత్వంలో అమలైన కొన్ని విధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More