వైసీపీ టీడీపీ మధ్య పార్టీ ఆఫీసుల రాజకీయం.. ఆంద్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే క్షణం కూడా ఆగకుండా ప్రక్షాళన ప్రారంభించింది.. ఇంతవరకు నిషేధ ప్రాంతం గా ఉన్న ఋషికొండ లోని...
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు. ఏలూరు జిల్లా, ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి ఉండవల్లి నివాసంలో సీఎం...
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు.. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ చంద్రబాబు నాయుడు కేబినెట్ లోను ఐదు సార్లు మంత్రి గా పని చేసిన...
ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే నారా లోకేష్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. అయిదేళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మళ్లీ గతవైభవం తెచ్చి, ఉద్యోగాల పంట పండించాలని...
‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతున్న పుష్ప రాజ్ తగ్గాల్సిన అవసరం వచ్చినట్లే కనిపిస్తుంది… ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మార్పు పుష్ప దూకుడికి అడ్డం పడే అవకాశం ఉండడం...
రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు .సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు..అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్వే, కాఫర్...
జాతీయ మీడియాల దృష్టి ని సైతం ఆకర్షించిన ఋషికొండ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నిషేధిత ప్రాంతంగా ఇన్నాళ్లు ఉన్న ఆ ప్రాంతం ఈరోజు బాహ్య ప్రపంచానికి...
కొత్త గా ఏర్పడిన తెలంగాణ పది వసంతాల పండగ జరుపుకుంటున్న తరుణంలో జిల్లాల పునర్విభజన మాట మళ్ళీ తెరపైకి వచ్చింది.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరి ఇప్పుడిప్పుడే మంత్రులకు...
సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పథకాల అమలుకు జీతాలకు జూలై 1 నాటికి అక్షరాల 10,500 కోట్లు కావాలి. పెన్షన్లకు 4,500 కోట్లు. జీతాలకు 6,000 కోట్లు....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా భాద్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి సంతకాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కూడా ఒకటి. అసలు ఏపీ ఓటర్లను అంతగా ప్రభావితం చేసి అధికార వైసీపీ...