2027 ఆస్కార్ బరికి భారత్ నుంచి ‘గోంధల్’
అధికారిక ఎంట్రీగా మరాఠీ థ్రిల్లర్.. సంతోష్ దావఖర్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ థ్రిల్లర్ ‘గోంధల్’ 2027 ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది....
