శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణం లో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా ఏ.ప్రశాంత్ నిర్మించిన చిత్రం ‘నమో’. పరిచవిశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి విస్మయ హీరో హీరోయిన్ల గా
సంచలన విజయాలుఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం పట్ల శుభాకాంక్షలు ఏపీలో టీడీపీ కూటమి సునామీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎన్డీయే భాగస్వామ్య
ఆంద్రప్రదేశ్ లో 23 సంఖ్య కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసు.. ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు వస్తున్న ఫలితాలు మళ్లీ23 ని గుర్తు చేస్తున్నట్లే
భూమి వైపు ఒక గ్రహశకలం గంటకు 14,400 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తుంది.. సుమారుగా సిటీ బస్సు అంత సైజ్ వుండే ఈ ఆస్టరాయిడ్,అత్యంత వేగం గా భూమి వైపు వస్తోంది.7.07 మిలియన్ కిలోమీటర్ల దూరంలో
ఓక యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి
పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతున్నట్లు దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేయడం తో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే గా అసెంబ్లీలో లో
విశ్వం లో అరుదైన అద్భుతంజ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పంచగ్రహ కూటమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే రాశిలో ఒకేసారి కలిసే అద్భుతం. పన్నెండు ఏళ్లకు ఒకసారి జరిగే
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన “భజే వాయు వేగం” సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. మొదటి రోజుతో పోల్చితో రెండో రోజు మూడో
కర్నాటక రాజధాని బెంగుళూరులో గత నెల 20వ తేదీన జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్తో పాటు ఏపీ పాలిటిక్స్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు పాల్గొనడంతో
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More