ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి తిరుగు లేని విజయం సాధించడం తో.. చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై చర్చ ప్రారంభ మైంది. ఫలితాలకు ముందు ఈ నెల 9న అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని పెద్ద
గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండే పల్నాటి సీమ మాచర్ల నియోజకవర్గం 2004 నుంచి 2024 వరకు సుమారు 20 సంవత్సరాలు ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఓటమి పాలు అవుతూ పిన్నెల్లి కుటుంబికులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు.
ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయపడ్డాం. కానీ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కి రాజీనామా చేసే ముందు జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు.. కోటి ఐదు లక్షల మంది
విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహ పూరిత ప్రభుత్వాలతో మళ్లీ ఒక్కటవ్వనున్నాయి.. భౌగోళికంగా వేరు వేరు గా ఉన్నప్పటికీ గురుశిష్యుల ప్రభుత్వాలతో సానుకూల వాతావరణం రానుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారుఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయాన్ని
శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణం లో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా ఏ.ప్రశాంత్ నిర్మించిన చిత్రం ‘నమో’. పరిచవిశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి విస్మయ హీరో హీరోయిన్ల గా
సంచలన విజయాలుఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం పట్ల శుభాకాంక్షలు ఏపీలో టీడీపీ కూటమి సునామీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎన్డీయే భాగస్వామ్య
ఆంద్రప్రదేశ్ లో 23 సంఖ్య కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసు.. ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు వస్తున్న ఫలితాలు మళ్లీ23 ని గుర్తు చేస్తున్నట్లే
భూమి వైపు ఒక గ్రహశకలం గంటకు 14,400 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తుంది.. సుమారుగా సిటీ బస్సు అంత సైజ్ వుండే ఈ ఆస్టరాయిడ్,అత్యంత వేగం గా భూమి వైపు వస్తోంది.7.07 మిలియన్ కిలోమీటర్ల దూరంలో
ఓక యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More