కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు
ఫలితాలు ఇంకా రాలేదు ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో క్లారిటీ లేదు.. కానీ వచ్చే కొత్త ప్రభుత్వంలో పలు పోలీస్ స్టేషన్లలో కీలక పోస్టింగుల కోసం పోలీసు అధికారులు రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు
మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టబోతున్నట్టు మెజార్టీ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి.. దాదాపు నలబై సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు
ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత కరెంటు కోతలు కొనసాగుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర ప్రాంతాలలో కూడా కరెంటు కోతలు తప్పడం లేదు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం లేకుండా ఇష్టాను
దేశవ్యాప్తంగా ఏడు విడతల పోలింగ్ సందడి ప్రశాంతంగా ముగిసింది.. చివరి విడత పోలింగ్ జరిగిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవచ్చు అని అనుమతి ఇవ్వడం తో ఎప్పుడు ఎదురుచూడని వాళ్ళు కూడా జూన్ 4వ
2019 ఎన్నికల్లో అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీ కోరుకున్నట్టు ఒక్క పని అంటే ఒక్కటి కూడా ఆ పార్టీ కి అనుకూలంగా జరిగిన పరిస్థితి లేదు.. లాస్ట్ మినిట్ లో పంచిన తాయిలాలు కూడా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను
గతం లో ఎప్పుడూ లేని విధంగా 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. ఏజెంట్లు మద్యం
ప్రతీ మనిషి తన జీవిత ప్రస్థానంలో శని దేవుడికి సంబంధించిన ప్రభావ తాకిడికి ఒక్కసారైనా అనుభవించి తీరాల్సిందే.. నిజానికి శనిదేవుడు కేవలం చెడు ని మాత్రమే ఇస్తాడు అంటే పొరపాటే.. అంతకు మించిన శుభాన్ని
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More