సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది ఎదురుచూసేది మామిడిపండ్ల కోసమే.. మంగోస్ అంటే భారతీయులకు అంత ఇష్టం. ఇంకా చెప్పాలంటే ప్రాణం. అందుకే వీటిని ‘కింగ్ ఆఫ్ ఫ్రూట్స్’ గా పిలుస్తారు.. మామిడి లో ప్రపంచం
చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టి అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న విడుదల రజని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా ప్రమాణస్వీకారం చేయడం తో తెలంగాణ రాజధాని కేంద్రానికి కూతవేటు దూరంలోని
ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ఏభై అడుగుల మట్టి మహాగణపతి గా దర్శనమివ్వనున్నారు.. దేశంలోనే విశేష ప్రాచుర్యం పొంది ఎప్పటికప్పుడు ఎత్తు పెంచుకుంటూ వివిధ అవతారాలలో కనిపించే ఆధిదేవుడు ఈసారి మాత్రం ఎకో ఫ్రెండ్లీ
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైఖరే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంక్ ప్రకారం చూసుకుంటే ఎవరూ లెక్క చేయకూడదు. కానీ అన్ని
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తను నిద్రపోడు ఎవర్నీ నిద్రపోనివ్వడని ఆయనతో పనిచేసే అధికారులు, సహచరులు చెబుతుంటారు. ప్రస్తుతం 70 ప్లస్ లోనూ పని విషయంలో ఆయన దూకుడు తగ్గలేదు. నిత్యం ప్రజల్లోకి
విశాఖలో నేరస్తులు రెచ్చిపోతున్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. స్థానిక నేరస్థులకు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తులు కూడా తోడుకావడంతో వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. రాజకీయాలలో గ్రూపులు,
విశాఖ నగరం మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు వేదిక కానుంది. గత మూడేళ్ల నుంచి క్రికెట్ మ్యాచ్ కు ఇక్కడి స్టేడియంను ఎంపిక చేయడం తర్వాత అనివార్య కారణాల వల్ల మ్యాచ్ లను
కరెన్సీ నోట్ల పై మహాత్మా గాంధీ ఫోటో స్థానంలో విశ్వ కవి రవీంద్రనాధ్ టాగోర్, మిసైల్ మెన్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఫోటోలను ముద్రిస్తారన్న వార్తలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆర్బీఐ
2000 నోట్ల సంఖ్య గత కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 214 కోట్లకు చేరాయి. మొత్తం చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి సంఖ్య 1.6 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది మార్చి
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు.. అయితే ఇకపై తగ్గేది లేదని కూడా డిసైడ్ అయిపోయామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More