Vaisaakhi – Pakka Infotainment
Home Page 135
సామాజికం

ఐపీఎల్ మీడీయా హక్కుల ఆదాయం రూ. 44వేల కోట్లు

EDITORIAL DESK
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియలో భాగంగా బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం వచ్చింది. నాలుగు ప్యాకేజీలలో భాగంగా ‘ఎ’, ‘బి’ ప్యాకేజీలకే ఏకంగా రూ. 44 వేల (రూ. 44,075 కోట్లు) కోట్ల
రాజకీయం

కేసీఆర్ కి క్లారిటీ వుందన్న ఉండవల్లి..

EDITORIAL DESK
భారతీయ రాష్ట్ర సమితి రాష్ట్ర ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారని వస్తున్న వార్తలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తోసిపుచ్చారు. తాను రాజకీయాల నుంచి రిటైరయ్యానన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పది రోజుల కిందట తనకు
సామాజికం

క్రికెట్ మ్యాచ్ కు గట్టి బందోబస్తు…

EDITORIAL DESK
భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం సాయంత్రం జరిగే టి -20 సీరీస్ లో గల 3 వ మ్యాచ్ కు ఏసీఏ- విడిసిఎ క్రికెట్ స్టేడియం సర్వం సిద్ధమైంది.స్టేడియం లోపల 730 మంది
ఆంధ్రప్రదేశ్రాజకీయం

డైలమాలో ఎమ్మెల్యే వాసుపల్లి..

SANARA VAMSHI
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గతం టిడిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గా చక్రం తిప్పిన వాసుపల్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి
సామాజికం

కిలో మామిడి పండ్లు 2.7 లక్షలా..?

EDITORIAL DESK
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది ఎదురుచూసేది మామిడిపండ్ల కోసమే.. మంగోస్ అంటే భారతీయులకు అంత ఇష్టం. ఇంకా చెప్పాలంటే ప్రాణం. అందుకే వీటిని ‘కింగ్ ఆఫ్ ఫ్రూట్స్’ గా పిలుస్తారు.. మామిడి లో ప్రపంచం
తెలంగాణరాజకీయం

తెలంగాణ బిడ్డ… ఏపి మంత్రి…

MAAMANYU
చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టి అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న విడుదల రజని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా ప్రమాణస్వీకారం చేయడం తో తెలంగాణ రాజధాని కేంద్రానికి కూతవేటు దూరంలోని
సమాచారం

ఏభై అడుగుల మహా మట్టి గణపతి… నిర్మాణ పనులకు అంకురార్పణ

EDITORIAL DESK
ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ఏభై అడుగుల మట్టి మహాగణపతి గా దర్శనమివ్వనున్నారు.. దేశంలోనే విశేష ప్రాచుర్యం పొంది ఎప్పటికప్పుడు ఎత్తు పెంచుకుంటూ వివిధ అవతారాలలో కనిపించే ఆధిదేవుడు ఈసారి మాత్రం ఎకో ఫ్రెండ్లీ
ఆంధ్రప్రదేశ్రాజకీయం

పొత్తులపై ఎత్తులేంటి…?

EDITORIAL DESK
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైఖరే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంక్ ప్రకారం చూసుకుంటే ఎవరూ లెక్క చేయకూడదు. కానీ అన్ని
ఆంధ్రప్రదేశ్రాజకీయం

సమరానికి సై అంటున్న టీడీపీ.. దూకుడు పెంచుతున్న చంద్రబాబు

EDITORIAL DESK
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ను నిద్ర‌పోడు ఎవ‌ర్నీ నిద్ర‌పోనివ్వ‌డ‌ని ఆయ‌న‌తో ప‌నిచేసే అధికారులు, స‌హ‌చ‌రులు చెబుతుంటారు. ప్ర‌స్తుతం 70 ప్ల‌స్ లోనూ ప‌ని విష‌యంలో ఆయ‌న దూకుడు త‌గ్గ‌లేదు. నిత్యం ప్ర‌జ‌ల్లోకి
సామాజికం

పోలీసులకు సవాల్ విసురుతున్న నేరగాళ్లు..

EDITORIAL DESK
విశాఖలో నేరస్తులు రెచ్చిపోతున్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. స్థానిక నేరస్థులకు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తులు కూడా తోడుకావడంతో వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. రాజకీయాలలో గ్రూపులు,

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More