ఫైనల్ ల్లో దక్షిణాఫ్రికాను ఓడించి T20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ ఈ ట్రోఫీతో పాటు ICC నుండి 2.45 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20.42 కోట్ల బహుమతిని అందుకుంది.ఇది కాకుండా,...
భారత హోం మంత్రిత్వ శాఖ మూడు కొత్త క్రిమినల్ చట్టాలను జులై ఒకటి నుంచి అమలులోకి తెనున్నట్టు ప్రకటించింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023, భారతీయ న్యాయ సంహిత, 2023, మరియు భారతీయ...
మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618...
ఆంద్రప్రదేశ్, బాపట్ల జిల్లా వాసి అమెరికాలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజరి గ్రామానికి చెందిన గోపికృష్ణ ఉన్నత చదువులు(ఎంఎస్) నిమిత్తం అమెరికా వెళ్ళాడు. ఆదివారం...
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు. ఏలూరు జిల్లా, ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి ఉండవల్లి నివాసంలో సీఎం...
కేజీహెచ్ లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మధ్యమాల్లో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు...
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మత్స్య ఎగుమతులు వాల్యూమ్ పరంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. 2023-24లో భారతదేశం ₹60,523.89 కోట్ల (7.38 డాలర్ల బిలియన్లు) విలువైన 17,81,602 MT సముద్ర ఉత్పత్తుల...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ని పొగిడినచినముషిడివాడ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కి వైసీపీ ప్రభుత్వం కల్పించినకేటగిరీ స్థాయి భద్రత ను ప్రస్తుత ప్రభుత్వం తొలగించనుంది. పీఠం దగ్గర ఉన్న పోలీసు...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయఅవార్డు లభించింది. లండన్ కి చెందిన పబ్లిషింగ్ హౌస్’సెంట్రల్ బ్యాంకింగ్’ నుంచిరిస్క్ మేనేజర్ ఆఫ్ దిఇయర్ అవార్డు ను అందుకుంది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ పురస్కారాన్ని...
మ్యూజియంలు చరిత్ర, సంస్కృతి, సృజనాత్మకతలను మళ్ళీ మన కళ్ళ ముందు నిలిపే సాక్ష్యాలు.. గతం భద్రంగా, వర్తమానం నుంచి భవిష్యత్తు కు పదిలం గా అందించే దేవాలయాలు.. కళాఖండాలు, వాటి అవశేషాలను సంరక్షించి ప్రదర్శించడమే...