దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకుగాను 26 రాష్ట్రాల్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(ఐఏఎస్)ల కొరత ఏర్పడింది. మంజూరైన ఐఏఎస్ పోస్టులు 6,789 ఉండగా 5,317 మందే ఐ ఏ ఎస్ లు ఉన్నారు. అంటే ఇంకా 1,472...
విదేశాలు వెళ్లాలంటే కంపల్సరీ గా కావాల్సింది వీసా. ఒక్కొదేశం తమ భద్రతా విధానాలను అనుసరించి విసా లు జారీ చేస్తుంటాయి. కొన్ని దేశాల వీసా జారీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మరి కొన్ని...
శతాబ్దాల క్రితమే.. మరణించిన వ్యక్తుల అవయవాలనుండి మాంసకణాల నుండి దీర్ఘకాల వ్యాధులను నయం చేసే ఔషధాలుగా తయారు చేసి వాడేవారని కొన్ని పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. మృతదేహాల నుంచి సేకరించిన వేడివేడి రక్తం, శరీరంలోని...
వర్షాలు విపరీతం గా కురిసే సమయం లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. ఆ నీరంతా భారీ ప్రోజెక్టు లకు చేరితే అక్కడ కూడా నిర్ణీత పరిధి ని మించితే అప్పుడు గేట్లను ఎత్తి నీటి...
ఇకపై కర్ణాటకలో భిక్షాటన చేసే వారు కనిపించార అంటే అవును అంటున్నాయి కర్ణాటక ప్రభుత్వ వర్గాలు. భిక్షాటన నిషేధ చట్టాన్ని సంపూర్ణంగా అమల్లోకి తీసుకురానున్నట్టు ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాసపూజారి...
జీఎస్టీ మండలి సమావేశం.. జనాలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టబోతోంది. మరిన్ని వస్తువుల మీద జీఎస్టీని పెంచుతూ జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జులై 18 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రింటింగ్/రైటింగ్...
నిబంధనలను ఉల్లంఘిస్తే ఇకపై డిజిటల్ న్యూస్ సైట్స్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్కు సమాచార ప్రసార శాఖ తుది మెరుగులు దిద్దుతోంది. అందులో కొత్తగా ఏదైనా...
శత్రువుల దాడి సమయంలో తమ సంపదను కాపాడుకునేందుకు వాటిని రహస్య ప్రాంతాలలో భద్రపరుస్తూ ఉండేవారు. ఒకవేళ ఆ దాడిలో ఓటమి చెంది రాజ్యం శత్రువుల వసమైనప్పటికీ తమ బంగారు నిధులను వారికి దక్కకుండా ఉండాలనే...
కోనసీమజిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్లో అక్కడి మత్స్యకారులకు లభించిన ఓ చేప లక్షలు తెచ్చిపెట్టింది. 23 కేజీల కచ్చిడీ అనే పేరుగల చేపకు 2 లక్షల ధర పలికింది. మచిలీపట్నానికి...
ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చి అరాచకం గా రూపం మార్చుకుని పాలకుల పారిపోయేలా చేసింది. ప్రజల ముందు దోషులుగా నిలబెట్టింది. మరో పదేళ్ల వరకు ఈ సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడలేని పరిస్థితి...