మంచిర్యాలలో ఆదిమ మానవుల ఆనవాళ్లు
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం సుకన్యపల్లి గ్రామ శివారులోని దట్టమైన అడవిలో పాత చిత్తారయ్య గుహల్లో బయటపడిన మధ్యయుగం కాలం నాటి కొన్ని ఆధారాలు పరిశోధకులను నివ్వెర పోయేలా చేస్తున్నాయి. మధ్య రాతియుగంలో పెద్దసంఖ్యలో సమూహాలుగా...
