Vaisaakhi – Pakka Infotainment

Category : సమాచారం

సమాచారంసినిమారంగం

కొత్త కధల కోసం ప్రభాస్ ప్రారంభించిన ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’

FILM DESK
ప్రతిభ గల రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందిన ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా లాంఛ్ చేశారు. తన సినిమాలతో వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు...
సమాచారంసినిమారంగం

‘మెన్స్ ఎక్స్‌పీ’ కవర్ పేజ్ పై శ్రుతి హాసన్

FILM DESK
టెక్నాలజీని అందిపుచ్చుకోవడం లో ఎప్పుడూ అప్డేట్ లో వుండే కథానాయిక శ్రుతి హాసన్ తాజాగా మెన్స్ ఎక్స్పీ (MensXP) మ్యాగజైన్ అక్టోబర్ సంచిక కోసం ఏఐ టెక్నాలజీని వాడిన ఫోటో షూట్ తో దర్శనం...
సమాచారంసినిమారంగం

బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా11,500 స్ర్కీన్స్‌ల్లో పుష్ప-2 రిలీజ్‌..

FILM DESK
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వై సుకుమార్‌ రైటింగ్స్ తో కలసి ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . డిసెంబరు 5న...
సమాచారంసామాజికం

ఏపీ ముఖ్య‌మంత్రి కి కోటి రూపాయల చెక్‌ల‌ను అంద‌జేసిన మెగాస్టార్ చిరంజీవి

CENTRAL DESK
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ని ట మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా ఈ రోజు హైద్రాబాద్ లోని ఆయన నివాసం లో క‌లిశారు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలతో వ‌ర‌ద‌లు సంభ‌వించి ప్ర‌జ‌లు...
రాజకీయంసమాచారం

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

CENTRAL DESK
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన ఓ ప్రకటనను...
ఆంధ్రప్రదేశ్సమాచారం

విజయవాడకు పవర్ బోట్స్

CENTRAL DESK
వరదలతో అతలాకుతలం అయిన విజయవాడ కు పవర్ బొట్స్ చేరుకున్నాయి ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి ఈ బోట్స్ విజయ వాడ చేరుకున్నాయి..పూర్తి గా ముంపుకు గురైన సింగ్ నగర్...
అప్ డేట్స్సమాచారంసామాజికం

ఆ విషయం పవన్కు తెలియదా..

ramuramisetty
గత కొంతకాలంగా మెగా కాంపౌండ్‌, అల్లు అర్జున్ మధ్య విబేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో నంద్యాల ఎంపీ అభ్యర్థి వైఎసార్సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి సపోర్ట్ గా అల్లు అర్జున్...
సమాచారంసామాజికం

ఏడాది చివరి నాటికివందే భారత్ స్లీపర్ రైలు..

CENTRAL DESK
ఈ ఏడాది చివరి నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్ళు పట్టాలు ఎక్కనున్నాయి.. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ గా 2019లో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్ళు 2024 నాటికి, వివిధ మార్గాల్లో 102...
సమాచారంసామాజికం

పేర్లు మార్చేసారు…

CENTRAL DESK
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వంలో అమలైన అనేక పథకాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జగనన్న అమ్మ ఒడి...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More