భారత హోం మంత్రిత్వ శాఖ మూడు కొత్త క్రిమినల్ చట్టాలను జులై ఒకటి నుంచి అమలులోకి తెనున్నట్టు ప్రకటించింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023, భారతీయ న్యాయ సంహిత, 2023, మరియు భారతీయ...
శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ...
అయ్యన్నపాత్రుడు స్పీకర్ పదవీ స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అతి చిన్న వయసులో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు...
కాలం గడిచిపోతే తిరిగి రాదంటారు.. నిజానికి డబ్బుకన్నా కాలమే చాలా విలువైనదని పండితులు చెప్తావుంటారు.. క్షణకాలం అటైన ఇటైన జీవన గమనమే మారిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. మనం వాడే క్షణం సెకన్ నిముషం...
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో నిధులు విడుదలవక సర్కారీ బడులు, కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది....
300 రూపాయల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ పేర్కొంది..కొన్ని సోషల్...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ని పొగిడినచినముషిడివాడ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కి వైసీపీ ప్రభుత్వం కల్పించినకేటగిరీ స్థాయి భద్రత ను ప్రస్తుత ప్రభుత్వం తొలగించనుంది. పీఠం దగ్గర ఉన్న పోలీసు...
ప్రతీ మనిషి తన జీవిత ప్రస్థానంలో శని దేవుడికి సంబంధించిన ప్రభావ తాకిడికి ఒక్కసారైనా అనుభవించి తీరాల్సిందే.. నిజానికి శనిదేవుడు కేవలం చెడు ని మాత్రమే ఇస్తాడు అంటే పొరపాటే.. అంతకు మించిన శుభాన్ని...
వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆది వారాలలో వి.ఐ.పి బ్రేక్...
తిరుమల లో లడ్డు ప్రసాదం ఎంత ప్రత్యేకమో ఇప్పుడు టీటీడీ పంచగవ్య ఉత్పత్తులకు కూడా భక్తుల నుంచి అంతే ఆధరణ లభిస్తోంది. టీటీడీ తయారు చేసే అగర్ బత్తి లు దూప్ స్టిక్స్ అమ్మకాలలో...