“దేవర”లో భయం అనే ఒక ఎమోషన్ సినిమా మొత్తం క్యారీ అవుతుంటుంది. నిజానికి ప్రతి మనిషిలో భయం ఉండాలి. మనం ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయకపోవడానికి కారణం భయమే. అది బాధ్యతతో కూడిన భయం....
కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకున్న సర్వైవల్ థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఈ ఏడాది చివరిలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రముఖ ఓటీటీ(OTT) దిగ్గజం నెట్ఫ్లిక్స్ (NETFLIX) తెలిపింది. కొరియన్ టెలివిజన్ సీరీస్ గా కొరియన్...
తిరుమలకు ఎన్నో ఏళ్లుగా నెయ్యి సరఫరా అవుతూనే ఉంటుంది. పాలు కూడా వస్తుంటాయి. వేల కోట్లు ఖర్చు చేసి బయట నుండి కొనుగోలు చేస్తుంటారు. కానీ అవి సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు 75లక్షల...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన ఓ ప్రకటనను...
వినాయక చవితి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది.. వూరు వాడ… గల్లీ ఢిల్లీ అన్న తేడా లేదు… మొత్తం విశ్వం అంతా గణపతి జై జై ద్వానాలతో మారు మ్రోగి పోతుంది.. నిమజ్జనం వరకు అన్ని...
రేపటి నుండి ఏపీ వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ పై ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో...
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం లో వాడే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోశ్ (ఎస్.ఎస్.ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో )టెండర్ దక్కించు కున్నారు. మూడు రోజుల కిందట...
వరదలతో అతలాకుతలం అయిన విజయవాడ కు పవర్ బొట్స్ చేరుకున్నాయి ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి ఈ బోట్స్ విజయ వాడ చేరుకున్నాయి..పూర్తి గా ముంపుకు గురైన సింగ్ నగర్...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. లడ్డూ విక్రయాలపై టీటీడీ కోత విధించిందని వస్తున్న వదంతులను భక్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు..తిరుమల శ్రీవారి...
ఈ ఏడాది చివరి నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్ళు పట్టాలు ఎక్కనున్నాయి.. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ గా 2019లో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్ళు 2024 నాటికి, వివిధ మార్గాల్లో 102...