Cbn

ల్యాండ్ టైటిలింగ్ ఎక్ట్ ని మాజీ సీఎం ఎందుకు మంచిదంటున్నారు..? ప్రస్తుత సీఎం ఎందుకు రద్దు చేశారు..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గా భాద్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి సంతకాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కూడా ఒకటి. అసలు ఏపీ ఓటర్లను అంతగా ప్రభావితం చేసి అధికార వైసీపీ
Read more

పాలకుడు ఎలా ఉండకూడదో దేశంలో జగన్ పాలన ఒక కేస్ స్టడీ – చంద్రబాబు నాయుడు

పాలకుడు ఎలా ఉండకూడదో…ఎలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడో జగన్ చరిత్ర ఒక కేస్ స్టడీ. పాలకులంటే ఎలా ఉండాలో చాలా మంది పని చేశారు…పాలకుడు ఎలా ఉండకూడదో చేసి చూపించాడు. ప్రజలు ఎన్నికల్లో చాలా
Read more

మేళతాళాలు పురోహితులతో పెద్దాయన ఇంటికి..?

పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని సర్వే సంస్థలు అంచనా వేయడంతో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్ పెరిగింది పవన్ ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగామార్చుకుంటానంటూ గతంలో ఆయన
Read more

లాస్ట్ మినిట్ అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్..?

ఏపీలో జరిగిన ఎన్నికలలో కూటమి తరుపున నిలబడిన సిట్టింగ్ అభ్యర్థుల విజయానికి ఎటువంటి డోకా లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ముందుగా లాస్ట్ మినిట్ లోవేరే పార్టీల నుంచి వచ్చిన వారికి
Read more

దేశంలోనే రికార్డ్ గా ఏపీ పోస్టల్ బ్యాలెట్లు

అన్ని జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కలు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల 39వేల 189 ఓట్లుపోస్టల్ బ్యాలెట్లు భారీగా నమోదైనట్లు రాష్ట్ర సీఈవో అధికారికంగా ప్రకటించారు..గతంలో కంటే ఎక్కువగా నమోదు అయ్యాయని..
Read more

వేర్ ఈజ్ పిన్నెల్లి..?

పిన్నెల్లితో ‘ఎలుకా – పిల్లి’లాగా పోలీసుల చేజింగ్‌ కొనసాగింది. మొదట్నుంచీ పిన్నెల్లి సోదరులకు తెలంగాణలో కొందరు బీఆర్‌ఎస్‌ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఫామ్‌హౌ్‌సలో తలదాచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ
Read more

వైసీపీ ఎమ్మెల్యే పై ఈసీ ఆగ్రహం తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశం

పోలింగ్‌ రోజు ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు
Read more

ఎవరి ముహూర్తాలు వారివే…!

ఫలితాలు రావడానికి మరి కొన్ని రోజులు సమయం ఉండడంతో ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పోస్టుపోల్ సర్వే లపై ఎన్నికల కమిషన్ నిషేధం ఉన్నప్పటికీ చాలామంది మీడియా, సర్వే సంస్థలప్రతినిధులు గెలుపు అంచనాలపై
Read more

ఏపీ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన స్పెషాలిటీ హాస్పిటల్స్

మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావిస్తూ గతేడాది
Read more

రేవంత్ పై విమర్శలు వద్దు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎటువంటి విమర్శలు చేయవద్దంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానానికి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు కొందరు ఆ పార్టీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఓ
Read more