సామాజికం

చట్ట పరిధిలోని డిజిటల్ మీడియా.. ఉల్లంఘిస్తే చర్యలు

నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే ఇక‌పై డిజిట‌ల్ న్యూస్ సైట్స్ పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి రిజిస్ట్రేష‌న్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడిక‌ల్స్ బిల్‌కు స‌మాచార ప్ర‌సార శాఖ తుది మెరుగులు దిద్దుతోంది. అందులో కొత్త‌గా ఏదైనా
Read more

విదేశాలు దాటిన రాజా మాన్ సింగ్ రహస్య నిధి..?

శత్రువుల దాడి సమయంలో తమ సంపదను కాపాడుకునేందుకు వాటిని రహస్య ప్రాంతాలలో భద్రపరుస్తూ ఉండేవారు. ఒకవేళ ఆ దాడిలో ఓటమి చెంది రాజ్యం శత్రువుల వసమైనప్పటికీ తమ బంగారు నిధులను వారికి దక్కకుండా ఉండాలనే
Read more

రెండు లక్షల చేప

కోనసీమజిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్‌లో అక్కడి మత్స్యకారులకు లభించిన ఓ చేప లక్షలు తెచ్చిపెట్టింది. 23 కేజీల కచ్చిడీ అనే పేరుగల చేపకు 2 లక్షల ధర పలికింది. మచిలీపట్నానికి
Read more

ప్రపంచానికి శ్రీలంక ఇస్తున్న సందేశమేంటి..?

ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చి అరాచకం గా రూపం మార్చుకుని పాలకుల పారిపోయేలా చేసింది. ప్రజల ముందు దోషులుగా నిలబెట్టింది. మరో పదేళ్ల వరకు ఈ సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడలేని పరిస్థితి
Read more

అమర్ నాధ్ యాత్ర నిలిపివేత.. ప్రతికూల వాతావరణమే కారణం

ప్రకృతి భీభత్సం, వరద ఉధృతి కారణంగా అమర్ నాధ్ యాత్ర ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహ సమీపంలో వరదలు సంభవించిన రెండు రోజుల తర్వాత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం
Read more

వందేమాతరం కు జాతీయ గీతం హోదా ఎందుకు రాలేదు..?

జన హృదయాలలో నిలిచిపోయి స్వాతంత్ర్య సమరం లో లో కీలకభూమిక పోషించిన వందేమాతరగీతం కు తగిన గౌరవం ఎందుకు లభించలేదు.? తరువాత పుట్టిన జనగణమన ఎందుకు జాతీయగీతం హోదా పొందింది.? భారత స్వాతంత్ర్య పోరాటం
Read more

అమర్నాథ్ యాత్రలో వరద బీభత్సం

ఆకస్మిక వరద భీభత్సం ఎంతోమంది భక్తుల ప్రాణాలను బలిగొంది. ఊహించని విధంగా విరుచుకుపడిన వరద పెను విధ్వంసం సృష్టించింది. ప్రాణ భయంతో భక్తులు తలచోటకు పరుగులెత్తారు. అవకాశం లేనివాళ్లు వరదలో కొట్టుకుపోయారు. తమ కళ్ళముందే
Read more

జంతువులెందుకు జనారణ్యం లోకి వస్తున్నాయి.

అడవుల్లో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్య ప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం కోసం, నీటి కోసం అటవీ సమీప గ్రామాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. ఈ క్రమంలో అవి పశువుల పైన, మనుషుల పైన దాడులు చేస్తున్నాయి.
Read more

విశాఖ ఐటీ సిటీ కానుందా..… క్యూ కడుతున్న కంపెనీల మాటేమిటి..?

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్. అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులకు సురక్షిత స్థలంగా భావిస్తున్నాయి. తాజాగా ఏపీలోని విశాఖపై దిగ్గజ కంపెనీల కన్నుపడిందా? అంటే అవుననే అంటున్నారు. ఏపీ సిలికాన్
Read more

మన పురాతన దేవతా విగ్రహాలను ఏలియన్సే ప్రతిష్టించారా ?

భారత్ లోని అనేక పురాతన దేవాలయాలలో ప్రతిష్టించిన దేవత విగ్రహాలు ఓ కొత్త మిస్టరీ కి ఊతమిస్తున్నాయి ఆ రహస్యాన్ని ఛేదించేందుకు ఎంతోమంది సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనలో ఒక్కొక్కరు
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More