ఆంధ్రప్రదేశ్

ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకే.. జ’గన్’ షాట్

అధికార వైసీపీ రాజకీయ చతురతకు మరింత పదును పెట్టింది. తొలిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులోకి అడుగుపెట్టి.. అభ్యర్ధులను ప్రకటించింది. ఉత్తరాంధ్ర నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌ను ఎంపిక చేసింది. వాస్తవానికి
Read more

రాష్ట్రపతి ఎన్నికల్లో బాబు ఓటేస్తారా..? ముఖ్యమంత్రి గానే అసెంబ్లీ లో అడుగు పడతానన్న శపథం మాటేమిటి..?

ముఖ్య‌మంత్రిగానే మ‌ళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెడ‌తా..` అంటూ శ‌ప‌థం చేసిన చంద్ర‌బాబు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారా..? అంటే వేస్తారని ఈనెల 18వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొనడానికి అసెంబ్లీకి వ‌స్తార‌ని తెలుగుదేశం వర్గాలు
Read more

ప్రజాధరణ పొందిన ముఖ్యమంత్రుల్లో జగన్, కేసీఆర్ ల స్థానం ఎంత..?

సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ ఒపీనియన్‌ సర్వే(సీఎన్‌వోఎస్‌) నిర్వహించిన అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితా లో దిగువ నుంచి ఆరో స్థానంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌.. నిలవగా 11వ ర్యాంకులో తెలంగాణ సీఎం కేసీఆర్‌..
Read more

పొత్తుల్లేవ్.. సింగిల్ గానే బరిలోకి టీడీపీ..?

రాజ‌కీయాల్లో 40ఏళ్లకు పైగా అనుభ‌వం ఉన్న చంద్రబాబు వేసే అడుగుల్ని చివ‌రి నిమిషం వ‌ర‌కు అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం. అలాంటి అనుభ‌వ‌జ్ఞుడుతో ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తు అంటూ మైండ్ గేమ్ ఆడిన జ‌న‌సేనకు
Read more

మళ్ళీ ట్రాక్ లోకి గంటా

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న టిడిపినేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్టే కనిపిస్తున్నారు. వైస్సార్ సీపీ ప్లీనరీ లో సి ఎం
Read more

అమ్మ రాజీనామా..?

ఆంద్రప్రదేశ్ లో వైస్సార్ సీపీ, తెలంగాణ లో వైస్సార్ టీపీ లకు గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ తనయుడు జగన్ నాయకత్వం లోని వైస్సార్ సిపి కి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. గత కొంతకాలం
Read more

అధిష్టానంపై ఎమ్మెల్యేల రివర్స్ ఎటాక్ కు కారణం ఏంటి..?

సంక్షేమ ప‌థ‌కాలు జ‌గ‌న్‌కు పేరుతెచ్చాయి,కానీ నాలుగు రోడ్ల‌ను కూడా వేయ‌లేని తాము చేత‌గాని ఎమ్మెల్యేలుగా మిగిలిపోయాం.` ఇదీ వైసీపీ ఎమ్మెల్యేల్లోని ఆందోళ‌న‌. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి ఎమ్మెల్యేలు అత్య‌ధికులు ప్ర‌జ‌ల
Read more

చిరంజీవి కి గేలం వేస్తున్న బీజేపీ

అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయింది. ఈసారి 175 సీట్ల లక్ష్యంగా వైసిపి ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతుంటే మరొక పక్క తెలుగుదేశం పార్టీ
Read more

ఒకే స్టేజిపై మెగా బ్రదర్స్

ప్రధాని మోదీ భీమవరం పర్యటన అరుదైన ఘటనకు వేదిక కానుంది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే రాజకీయ వేదికపై 13 ఏళ్ల తర్వాత కనిపించబోతున్నారు. ప్రధాని మోదీ సాక్షిగా సొంత జిల్లాలో
Read more

గ్రేటర్ లో పట్టు కు పార్టీల ఎత్తులు

ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల బలాబలాలు, రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నాయి.. ఇప్పట వరకు ఉన్న పట్టును టీడీపీ నిలుపుకుంటుందా..
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More