వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన వైసిపి ని ఏపీ ప్రజలు కేవలం 11కే పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఇటు మండలి లో అటు రాజ్యసభలో సంఖ్యా బలం వుండడం తో రాష్ట్రం లోనూ...
పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిరావడంతోనే అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రాభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తూనే… ఆగిపోయినా పాత ప్రాజెక్టులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు....
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పాలనలో మార్పులు చేస్తోంది. గత ప్రభుత్వంలో అమలైన కొన్ని విధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన...
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతా లో వ్యక్తం చేశారు. ఆంధ్ర...
అసెంబ్లీ లో ఈరోజు ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది.. వైసీపీ మాజీ నేత.. ప్రస్తుత టీడీపీ ఉండి శాసన సభ్యుడు రఘురామ కృష్ణంరాజు హాయ్ జగన్… అంటూ అసెంబ్లీలో కనిపించిన మాజీ ముఖ్యమంత్రి జగన్...
. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఇవాళ పార్లమెంటులో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనుంది..మంగళవారం రోజున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
ఎన్నో త్యాగాలు.., మరెన్నో కూర్పులు.., బుజ్జగింపులు.., హామీలు…, తాయిలాలు.., కూటమి అధికారం లోకి వచ్చేందుకు ఇవి సెకండ్ డైమన్షన్.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓ వైపు పనిచేస్తే.. ఇంకో వైపు ప్రతి పక్ష నేతల...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ (70.24%), మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు...
విమానాశ్రయం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై జీఎంఆర్ ప్రతినిధుల ప్రజెంటేషన్ భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఆపరేషన్స్ 2026, జూన్ నుంచి...
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరపడటానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి ఎన్ . చంద్ర బాబు నాయుడు స్పష్టం చేశారు .ముఖ్యమంత్రి ని కలిసిన ప్రముఖ నిర్మాత...