ఇదే నిజమైతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప శుభవార్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న వార్తయితే ఢిల్లీ వీధుల్లో వినిపిస్తోంది. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు నేతలు ప్రజా సంఘాలు,...
బయట కొస్తే పొత్తులో ఉన్నామని.. నాలుగ్గోడల మధ్య అయితే జనసేన తో మనకి పొత్తు లేదని బీజేపీ పెద్దలు చెప్తుంటారని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీ లో చేరిన కన్నా ఓ...
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లొనే ఉంటారని.. స్వప్రయోజనాలు తప్ప ప్రజల బాగోగులు ఏమాత్రంపట్టించుకోరని.. టాక్ ఉన్న ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది తెలుగుదేశం పార్టీ నుంచే అయినా మనసు మాత్రం అధికార...
తరచు విజయసాయిరెడ్డిని నందమూరి బాలకృష్ణను ట్రోల్ చేస్తే నెటిజన్స్ ఈ విషయంలో మాత్రం ఆ ఇద్దరిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఉప్పూ నిప్పూ లాంటి పార్టీల్లో ఉన్నప్పటికీ రాజకీయంగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ కుటుంబ విషయానికి వచ్చేసరికి ఇద్దరూ...
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.. అయితే ఆ పార్టీ లో చేరేందుకు పెద్ద అభ్యంతరాలు వ్యక్తం కానప్పటికీ పార్టీ లో పెద్దాయన పెట్టిన డిమాండ్ మాత్రం ఇప్పుడు...
తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని విశ్వ విఖ్యాతం చేసిన మహానటుడు.. ఎన్టీఆర్ పేరిట కేంద్ర ప్రభుత్వం వందరూపాయిల నాణెం విడుదల చేయనున్నట్టు చేసిన ప్రకటన తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా శుభవార్తే.....
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గద్దె దిగడం ఖాయమని ఆ మాజీ కేంద్రమంత్రి చెప్పడమే కాకుండా ఏపీ లో 2024...
విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు కేంద్రంలోని ఉన్న...
చాలాకాలం తర్వాత తెలంగాణ పసుపు బారింది పచ్చజెండాల రెపరెపలు..హోర్డింగ్ ల హాడవిడి.., కార్యకర్తల కేరింతలు ప్రజల నీరాజనాలు.., తెలుగుదేశం పార్టీకి కొత్త జోష్ ని ఇచ్చింది.. ఖమ్మం లో ప్రతిష్టాత్మంగా నిర్వహించిన విజయ శంఖారావం...
ఆ ఇద్దరు ఉద్దండులే.ఆయా రంగాలలో ఆరితేరిన వ్యక్తులే. అటు రాజకీయంగా గాని, ఇటు సినిమారంగంలో గాని, ఇటు సేవాపరంగా గాని చెప్పుకోదగిన గొప్ప వ్యక్తులలో ఆ ఇద్దరు ముందుంటారు. వారిద్దరు తారస పడటం కూడా...