ఎ.పి లో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్నది.. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అన్న సస్పెన్స్ కొనసాగుతుండగా ప్రస్తుత మంత్రుల హోదా మాత్రం జూన్3 తో శుభం కార్డ్ పడనుంది.....
వైఎస్సార్సీపీ కౌంటింగ్ రోజున అక్రమాల మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.. వైఎస్సార్సీపీ నాయకుల వద్ద ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. రూల్ కాదని...
ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి...
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ పై ప్రత్యేక నిఘా ఉంచిన ఎన్నికల కమిషన్ చేసిన పకడ్బందీ ఏర్పాట్లు సత్ఫలితాలనే ఇచ్చాయనే చెప్పొచ్చు.. అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా చెక్ పోస్టులలో...
ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేయడం జరిగిందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం...
దక్షిణ నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి గా తను గెలవడం లాంఛనమేనని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు దురదృష్టం వెంటాడితే ముప్పై వేలు వేలుఅదృష్టం ఉంటే యాబై వేల మెజార్టీ తో దక్షిణ...
రాష్ట్రం లో అత్యంత కీలకంగా మారిన నియోజకవర్గం పిఠాపురం.. ఎక్కువ డబ్బు వెదజల్లారని.. అందరూ అనుకుంటున్న నియోజకవర్గం.. పెద్దరేంజ్ లో బెట్టింగ్ లు నడుస్తున్న నియోజకవర్గం కూడా ఇదేనని విశ్లేషకుల మాట.. ఇంకా ఫలితాలకు...
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీ వో 596 తెచ్చి ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అస్సైన్డ్ భూముల డీల్స్ సీ ఎస్ జవహార్ రెడ్డి చేశారని జనసేన కార్పొరేటర్ పీతల...
అన్ని జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కలు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల 39వేల 189 ఓట్లుపోస్టల్ బ్యాలెట్లు భారీగా నమోదైనట్లు రాష్ట్ర సీఈవో అధికారికంగా ప్రకటించారు..గతంలో కంటే ఎక్కువగా నమోదు అయ్యాయని.....
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు.స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు EVMలను తరలించడానికి ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు...