రోజు లక్షలాది ప్రయాణీకులతో నిత్యం కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్ట్రా మోడ్రన్ రూపం తో ఆధునీకరణ దిశ గా అడుగులు వేస్తోంది. 719 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఈనెల 8వ తేదీన...
ఇదే నిజమైతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప శుభవార్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న వార్తయితే ఢిల్లీ వీధుల్లో వినిపిస్తోంది. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు నేతలు ప్రజా సంఘాలు,...
అప్పులు చెయ్యడం లో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.. అవకాశం ఉన్నచోటల్లా డబ్బులు తెచ్చి ఖర్చుపెడుతున్నాయి.. గత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ (ఎస్డిఎఫ్), వేస్ అండ్...
విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు కేంద్రంలోని ఉన్న...