Vaisaakhi – Pakka Infotainment

Tag : BJP

LIVE

తెలంగాణ సీట్ల గెలుపు పై కాంగ్రెస్ పోస్ట్ మార్టం…

SPECIAL CORRESPONDENT
తెలంగాణ లో బీఆరెస్ కోటలను పగలగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికలలో ఆ స్థాయి లో ఫలితాలు లేకపోవడంతో ఇప్పుడు దానిపై అంతర్గత విశ్లేషణలు ప్రారంభించింది.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, స్థానిక...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాలకు వందరోజుల యాక్షన్ ప్లాన్ మొదలెట్టిన నారా లోకేష్.

REGIONAL CORRESPONDENT
ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే నారా లోకేష్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. అయిదేళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మళ్లీ గతవైభవం తెచ్చి, ఉద్యోగాల పంట పండించాలని...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

రుషికొండ ప్యాలెస్ పై వైసీపీ అడ్డగోలు వాదన

CENTRAL DESK
జాతీయ మీడియాల దృష్టి ని సైతం ఆకర్షించిన ఋషికొండ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నిషేధిత ప్రాంతంగా ఇన్నాళ్లు ఉన్న ఆ ప్రాంతం ఈరోజు బాహ్య ప్రపంచానికి...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ ఎక్ట్ ని మాజీ సీఎం ఎందుకు మంచిదంటున్నారు..? ప్రస్తుత సీఎం ఎందుకు రద్దు చేశారు..?

CENTRAL DESK
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గా భాద్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి సంతకాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కూడా ఒకటి. అసలు ఏపీ ఓటర్లను అంతగా ప్రభావితం చేసి అధికార వైసీపీ...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

మంచి చేస్తే చెప్పడానికి ఇంత టైం పట్టిందా…?

CENTRAL DESK
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నగరి లో భారీ ఓటమి తరువాత ఎక్స్ వేదికగా ఇన్నాళ్ళకి స్పందించారు.చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల!కానీ.. మంచి చేసి ఓడిపోయాం!గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!ఇంత కాలం తరువాత...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

స్కూల్ టీచర్ నుంచి హోమ్ మినిస్టర్..

CENTRAL DESK
వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే దక్కిన హోం మంత్రి పదవి కూటమి ప్రభుత్వంలో కూడా మహిళ కే దక్కింది. నియమించారు. ఉప ముఖ్యమంత్రి తో పాటు హోమ్ మంత్రి భాద్యతలు కూడా పవన్ కళ్యాణ్...
జాతీయంరాజకీయం

వారణాసిలో మోదీ.. వాయినాడ్ లో రాహుల్

CENTRAL DESK
ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా ఈనెల 18న వారణాసిలో పర్యటించనున్నారు.ప్రధాని ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి ఎన్నికవడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా రైతు సదస్సులో పాల్గొని.....
ఆంధ్రప్రదేశ్రాజకీయం

టీటీడీ తోనే ప్రక్షాళన ప్రారంభిస్తా-చంద్రబాబు నాయుడు

CENTRAL DESK
గత ఐదేళ్లలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయిందని టీటీడీతోనే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు శ్రీవారి ని దర్శించుకున్న అనంతరం మీడియా తో మాట్లాడారు.. తిరుమలలో గోవిందా నామ నినాదాలు...
సమాచారంసామాజికం

అన్నీ మంచి శకునములే…ఏపీ కి రానున్న ఏభై వేల కోట్ల బీపీసీఎల్ ప్రాజెక్ట్..?

EDITORIAL DESK
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అభివృద్ధి ఫలాలను బాగానే ఇస్తున్నట్లే కనిపిస్తోంది.. నిన్న కేంద్రం నుంచి నిధులు ఈ రోజు భారీ ప్రాజెక్ట్ ఏర్పాటు న్యూస్.. మార్పు మంచిదే అన్న సంకేతాలను ఇస్తోంది. కేంద్ర...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఎన్డీఏ కి మా అవసరం ఉంది..

CENTRAL DESK
ఎన్డీఏ కి వైసీపీ అవసరం ఉందని పార్లమెంట్ లో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉంటే, వైఎస్ఆర్సీపీ కి 15 ఎంపీలు ఉన్నారనికేంద్రంలో బీజేపీ కి బిల్లులు పాస్ కావాలి అంటే మా మద్దతు...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More