వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ ముడి సరుకుగా మారింది. ఎన్నో ప్రధాన సమస్యలు ఏపీ లో ఉన్నా వాటన్నిటిని పక్కదోవ పట్టించేందుకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు....
కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పై చేసిన ఓ ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఈ ప్రకటన చేయడానికి తామే కారణం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ...
పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ మరోసారి ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల టూర్ లో బిజెపి నేతలతో పవన్ ఏ విషయమై చర్చించారనే దాని పై ఆసక్తి నెలకొంది....
బి.ఆర్.ఎస్. ఆంధ్రాలో పుంజుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. విజయవాడ వేదికగా కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి క్షేత్రస్థాయిలో...
రాష్ట్రంలో ఎక్కడ లేని రాజకీయాలు విశాఖ దక్షిణ నియోజకవర్గం లో చోటు చేసుకుంటున్నాయి. ఆదిపత్యం కోసం ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు కామన్.. కానీ ఇక్కడ మాత్రం అధికారపక్షమే హీట్ పెంచేస్తుంది.....
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చివరి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉండేది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రజలలో మరింత ఆదరణ పెరిగింది. ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా...
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ ప్రచురించిన ది మోస్ట్ సిక్స్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ( the most six futuristic citys) జాబితాలో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ని గూర్చి ప్రచురించింది....
ఇదే నిజమైతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప శుభవార్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న వార్తయితే ఢిల్లీ వీధుల్లో వినిపిస్తోంది. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు నేతలు ప్రజా సంఘాలు,...
వేంకటాద్రి సమం స్థానం.. బ్రహ్మాండే నాస్తికించన.. వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి.. వెంకటాద్రి కి సమానమైన స్థానంగాని వెంకటేశ్వరునికి సమానమైన దైవంగాని ఈ బ్రహ్మాండంలో లేరు.. ఇది పురాణాలు చెప్పిన మాటే అయినా...
బయట కొస్తే పొత్తులో ఉన్నామని.. నాలుగ్గోడల మధ్య అయితే జనసేన తో మనకి పొత్తు లేదని బీజేపీ పెద్దలు చెప్తుంటారని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీ లో చేరిన కన్నా ఓ...