ది రైజ్ తో ప్రపంచ సినీ ప్రేమికులను ఒక ఊపు ఊపిన పుష్ప రాజ్ ఇప్పుడు రూల్ చెయ్యడానికి రాబోతున్నాడు.. నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప-2 ది రూల్ గురించి ఎటువంటి అప్డేట్ అయినా
మరికొద్ది రోజుల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాశనసభ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని రైజ్ సర్వీస్ సంస్థ తాజాగా చేసిన సర్వే లో వెల్లడైందని ఆ
గణేశాసినిమా ఫెవరేట్ కాలమైన సమ్మర్ లో ఈసారి పెద్ద సినిమాల తాకిడి తగ్గడం తో చిన్న మధ్య తరహా సినిమాలన్నీ థియేటర్ల బాటపట్టాయి.. ఇంత కాలం కల్కి మే 30 న వస్తుందన్న ప్రచారం
తమ కంపెనీ ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవీ షీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమవుతుందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కంపెనీ తోలిసారిగా అంగీకరించింది. కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో, రక్తం గడ్డకట్టడానికి మరియు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి కి ఎన్నికల కమీషన్ గట్టి షాక్ ఇచ్చింది. జగన్ ని ఎలాగైనా గద్దె దింపి ఏపీ ని రక్షించుకోవాలని బీజేపీ సహిత తెలుగుదేశం జనసేన పార్టీ లు తీవ్ర ప్రయత్నం
ఏప్రిల్ 26 వరకు మ్రోగిన పెళ్లి వాయిద్యాలు… కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొనున్నాయి.. దాదాపు మూడునెలల మూఢం కారణంగా ఆగష్టు 8 నుంచి సెప్టెంబర్ 6 మధ్యలో మాత్రమే పెళ్ళిళ్ళకి అవకాశం ఉంది.. ఈ మూఢం
మునుపెన్నడూ లేనంతగా ప్రతి ఏరియా లో పోలీసు బృందాలు కాపు కాస్తున్నాయి.. వీడియో కెమెరా సాక్షిగా చెకింగ్ లు ముమ్మరం చేశారు.. ఇదేదో దొంగల్ని పట్టుకోడానికో సంఘ వ్యతిరేఖ శక్తులను అదుపు చెయ్యడానికో కాదు..
విశాఖ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ కు మొట్టమొదటిసారిగా ఓ అంతర్జాతీయ క్రూయిజ్ నౌక చేరుకుంది యునైటెడ్ స్టేట్స్లోని ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ లోని రో (ROW) మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న ఈ నౌక పేరు ది
కలియుగ వైకుంఠం ఇప్పుడు సూర్యుని భగభగలకు నిలయంగా మారిపోయింది.. గతంలో ఎప్పుడు లేనంత వేడిగాలులు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆదివారం సూర్యుడు తన ప్రతాపాన్ని గట్టిగానే చూపించాడు.. 45 డిగ్రీల ఉష్ణోగ్రత తో
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More