Vaisaakhi – Pakka Infotainment
Home Page 63
సమాచారంసినిమారంగం

మనమే స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ వున్న ఎంటర్ టైనింగ్ ఫిల్మ్.-హీరోయిన్ కృతి శెట్టి

FILM DESK
మనమే స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ వున్న ఎంటర్ టైనింగ్ ఫిల్మ్. ఇందులో వండర్ ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్ వుంది. అది గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మా ముగ్గురి
ఆంధ్రప్రదేశ్రాజకీయం

సర్వే మేనేజ్మెంట్..?

EDITORIAL DESK
పోస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నిషేదానికి ఎన్నికల కమీషన్ విధించిన జూన్ 1 గడువు మరికొన్ని గంటల్లో తీరిపోనుండడం తో సర్వే , మీడియా సంస్థలు వ్యయప్రయాసలకోర్చి నిర్వహించిన సర్వే లని ప్రకటించనున్నాయి.. ఇప్పటికే
సమాచారంసినిమారంగం

సత్యభామనా సెకండ్ ఇన్నింగ్స్ కాదు.. కాజల్ అగర్వాల్

FILM DESK
సత్యభామ నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు నా కెరీర్ మరో కొత్త దిశలో వెళ్లే ప్రయత్నం అని నటి కాజల్ అగర్వాల్ అభిప్రాయ పడ్డారు.. సత్యభామ చిత్ర ప్రమోషన్ లో భాగంగా జరిగిన ప్రెస్మీట్
జాతీయంరాజకీయం

ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు..?

MAAMANYU
ఏపీ లో ఎన్నికల ఫలితాలు ఎంత వేడి పుట్టిస్తున్నాయో.. ఆరుదశల పోలింగ్ ముగిశాక దేశంలో కూడా అంతే హడావిడి మొదలైంది.. బీజేపీ భావిస్తున్నంత ఈజీ గెలుపు సాధ్యం కాకపోవచ్చన్న సంకేతాలు మెల్లమెల్లగా రావడం తో
సమాచారంసినిమారంగం

సొంతూరు లో సందడి చేసిన సుకుమార్

FILM DESK
‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ’ అంటూ దేశవ్యాప్తంగా ఊపు ఊపేస్తున్నపుష్పరాజ్..అస్సలు తగ్గేదే లే’ అంటే ప్రపంచమే షేకయింది.పుష్ప రాజ్ జాతీయ అవార్డు అందుకుంటే అందరూ అవాక్కయ్యారు.. ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా
ఆంధ్రప్రదేశ్రాజకీయం

మంత్రుల హోదా కు మూడే లాస్ట్

CENTRAL DESK
ఎ.పి లో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్నది.. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అన్న సస్పెన్స్ కొనసాగుతుండగా ప్రస్తుత మంత్రుల హోదా మాత్రం జూన్3 తో శుభం కార్డ్ పడనుంది..
సమాచారంసామాజికం

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

EDITORIAL DESK
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది..ఇవి ఈరోజు ఉదయం కేరళ
సమాచారంసామాజికం

ఢిల్లీ లో అంత టెంపరేచర్ నిజమేనా…?రెడ్ అలెర్ట్ హెల్త్ నోటీసు జారీచేసిన ఐ ఎం డి…!

CENTRAL DESK
ఢిల్లీ లో వాతావరణ కేంద్రం 52.9 డిగ్రీల సెల్సియస్‌ను నమోదు చేసింది,గతం లో ఎప్పుడు భారత దేశం మొత్తమ్మీద ఎక్కడ కూడా ఈ రేంజ్ టెంపరేచర్ నమోదు కాలేదు. ఢిల్లీలో 20 మానిటరింగ్ స్టేషన్లు
ఆంధ్రప్రదేశ్రాజకీయం

సజ్జల మార్గదర్శకాలు దేనికి సంకేతం…?

CENTRAL DESK
వైఎస్సార్సీపీ కౌంటింగ్‌ రోజున అక్రమాల మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.. వైఎస్సార్సీపీ నాయకుల వద్ద ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. రూల్‌ కాదని
ఆంధ్రప్రదేశ్రాజకీయం

వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు అంటూ నాగబాబు వీడియో సందేశం

CENTRAL DESK
ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More