ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. జనసేన మంత్రి వర్గం లో చేరడం కొత్తయినా బీజేపీ టీడీపీ కలసి 2014 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. ఇప్పుడు ఈ రెండు పార్టీ లతో పాటు
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఆయన నుండి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. అయితే, ఇప్పుడు ఆయన తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
కేంద్రం లో కొలువు తీరిన మోదీ సర్కార్ 3.0 ప్రభుత్వం లో కొత్త క్యాబినెట్ కూర్పు పై ఎన్ డీ ఏ కూటమి పెద్ద కసరత్తే చేసింది..కుల సమతుల్యతతో పాటు మారుతున్న ఎన్నికల మేనేజ్మెంట్
సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సంతోష్ కుమార్ నిర్మాణంలో, కెజియఫ్ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్ గా, కె.వి రాజు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం” రాజధాని రౌడీ”. ఈ చిత్రం జూన్ 14న
శారదా పీఠం ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయలేదని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి స్వామి అన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన అనేక
కాల భైరవ.. భారతదేశానికి ఆస్కార్ సాధించి పెట్టిన ‘నాటు నాటు ..’ పాటను పాడి ఆస్కార్ వేదికను ఓ ఊపు ఊపారు. ఆయన ఓ వైపు సింగర్గా, మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్న
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా
హిందూపురం శాసనసభ్యుడు, నటుడు, నందమూరి బాలకృష్ణ 64 జన్మదినాన్ని పురస్కరించుకుని బాలయ్య అభిమానులు తిరుమలలోని అఖిలాండం దగ్గర 664 కొబ్బరికాయలు కొట్టి, 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించారు. బాలయ్య సంపూర్ణ ఆరోగ్యం
శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంపద హీరోహీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చింతపల్లి రామారావు నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “శ్రీ శ్రీ శ్రీ రాజావారు”.
కేరళలోని తిరువనంతపురం జిల్లా సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించే ఆ అధికారి దేశం లోనే ప్రత్యేకం.. మహారాష్ట్రలోని ఉల్హాసనగర్ కు చెందిన ఆమె దేశం లోని తొలి అంధ
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More