అధికార వైసీపీ రాజకీయ చతురతకు మరింత పదును పెట్టింది. తొలిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులోకి అడుగుపెట్టి.. అభ్యర్ధులను ప్రకటించింది. ఉత్తరాంధ్ర నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ను ఎంపిక చేసింది. వాస్తవానికి
శ్రీలంక సంక్షోభంపై ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం రాష్ట్రాల అప్పులు, ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ తదితర
ఏ ముహూర్తాన కలుస్తారో కానీ ఆ కాంబినేషన్ అలా నిలిచిపోతుంది.. హీరో హీరోయిన్ లు, దర్శకులు సంగీత దర్శకద్వయం, దర్శకనిర్మాతలు, దర్శక హీరోలు, ఇలా ఈ బంధం ధృడ మైనది అని ముందుకెళ్లే జంటలు,
భద్రాద్రి వరదలు కూడా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. అవి ఇప్పుడు దేశాన్ని దాటి విదేశాలపై ఆరోపణ వరకు వెళ్ళింది. ఇటీవల కురిసిన వర్షాలకు కారణం ప్రకృతిప్రకోపం కాదని దీని వెనుక విదేశాల కుట్ర ఉన్నట్లు
గతమెంతో ఘనం… వర్తమానం అగమ్యఘోచరం… భవిష్యత్ శూన్యం… ఈ మాటలు అక్షరాల తెలుగు సినిమాకు మరి ముఖ్యంగా చిన్న, మద్యతరహా సినిమాలకు నూటికి నూరు శాతం వర్తిస్తుంది… కరోన శకం ప్రారంభం అయిన తరువాత
జీఎస్టీ మండలి సమావేశం.. జనాలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టబోతోంది. మరిన్ని వస్తువుల మీద జీఎస్టీని పెంచుతూ జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జులై 18 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రింటింగ్/రైటింగ్
నిబంధనలను ఉల్లంఘిస్తే ఇకపై డిజిటల్ న్యూస్ సైట్స్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్కు సమాచార ప్రసార శాఖ తుది మెరుగులు దిద్దుతోంది. అందులో కొత్తగా ఏదైనా
నాన్నగారు ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ చెప్పరు. నాలో నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. యాస ఇంకాస్త బెటర్ గా చెప్తే బాగుంటుందన్నారు. కొన్ని సన్నివేశాలను నా పెర్ఫార్మన్స్ బాగుంది, నేను హైలైట్ అయ్యానంటే అది రామ్
శత్రువుల దాడి సమయంలో తమ సంపదను కాపాడుకునేందుకు వాటిని రహస్య ప్రాంతాలలో భద్రపరుస్తూ ఉండేవారు. ఒకవేళ ఆ దాడిలో ఓటమి చెంది రాజ్యం శత్రువుల వసమైనప్పటికీ తమ బంగారు నిధులను వారికి దక్కకుండా ఉండాలనే
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More