ప్రపంచం మెచ్చిన, ఇటీవల దేశ ప్రధాని ప్రశంసలు అందుకున్న అరకు కాఫీ రుచులు ఇకపై గీతం యూనివర్శిటీ నీ సందర్శించే తల్లితండ్రులు, ప్రముఖులకు అందుబాటులోకి రానున్నాయి.. గిరిజన సహకార సంస్థ(GCC) ఆధ్వర్యంలో అరకు కాఫీ...
వైవాహిక జీవితంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వృద్ధాప్యంలో కూడా కష్టాలను సమపాళ్ళలో పంచుకున్న నాడే ఆ జంట జన్మకు పరిపూర్ణత లభిస్తుంది. అలా కాదని ఏ ఒక్క భాగస్వామి అయిన స్వార్థపూరిత ఆలోచనలతో...
ఎయిర్ పోర్ట్ లోపులి కలకలం.. ఇంటిలోకి వచ్చిన కొండచిలువలు.. రొడ్లపైకొచ్చిన మొసళ్ళు.. అరణ్యాలలో వుండాల్సిన వన్య ప్రాణులు ఇలా జనావాసాలలోకి వస్తున్న సంఘటనలు ఇటీవల తరచూ వింటున్నాం.. అధికారులు అష్ట కష్టాలు పడి రెస్క్యూ...
ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలోని ఈస్టర్న్ ఫ్లీట్కు చెందిన భారత నౌకాదళ నౌక రణ్వీర్ కార్యాచరణ విస్తరణలో భాగం గా బంగ్లాదేశ్లోని చటోగ్రామ్కు చేరుకుంది. ఈ నౌకకు బంగ్లాదేశ్ నావికాదళం ఘనస్వాగతం పలికింది. బంగ్లాదేశ్...
ఫైనల్ ల్లో దక్షిణాఫ్రికాను ఓడించి T20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ ఈ ట్రోఫీతో పాటు ICC నుండి 2.45 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20.42 కోట్ల బహుమతిని అందుకుంది.ఇది కాకుండా,...
భారత హోం మంత్రిత్వ శాఖ మూడు కొత్త క్రిమినల్ చట్టాలను జులై ఒకటి నుంచి అమలులోకి తెనున్నట్టు ప్రకటించింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023, భారతీయ న్యాయ సంహిత, 2023, మరియు భారతీయ...
మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618...
ఆంద్రప్రదేశ్, బాపట్ల జిల్లా వాసి అమెరికాలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజరి గ్రామానికి చెందిన గోపికృష్ణ ఉన్నత చదువులు(ఎంఎస్) నిమిత్తం అమెరికా వెళ్ళాడు. ఆదివారం...
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు. ఏలూరు జిల్లా, ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి ఉండవల్లి నివాసంలో సీఎం...
కేజీహెచ్ లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మధ్యమాల్లో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు...