Vaisaakhi – Pakka Infotainment

Category : సామాజికం

సామాజికం

వర్క్ ఫ్రమ్ హోమ్ కే మొగ్గుచూపుతున్న ఐటీ ఉద్యోగులు

EDITORIAL DESK
ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రప్పించడం ఐటీ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత బతిమాలినా ఆఫీసులకు వచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రతి నలుగురులో ముగ్గురు...
సామాజికం

భార్య పుట్టిన రోజు కు చంద్రుడిపై స్థలాన్ని కానుకిచ్చిన భర్త.

EDITORIAL DESK
మధ్యప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా షాపూర్ కు చెందిన హరీశ్‌ మహాజన్‌ తన భార్యకు పుట్టినరోజు కానుక గా చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. వాస్తవానికి గతేడాదే జాబిల్లిపై స్థలం కొనుగోలు చేయాలని...
సామాజికం

వ్యవసాయ భూమిలో పురాతన ఆయుధాలు

EDITORIAL DESK
రైతు తన వ్యవసాయ భూమిని చదును చేస్తున్న సమయంలో అతనికి దొరికిన పురాతన వస్తువులను చూసి షాక్ కు గురయ్యాడు. అందులో బొమ్మల తో పాటు ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించాడు. సమాచారం తెలుసుకున్న...
సామాజికం

వింత అరుపులు, శబ్దాలతో భయపెడుతున్న కోట

EDITORIAL DESK
ఆ కోట వెనుక ఎన్నో భయానక కథలు ఉన్నాయి. అక్కడ ఏదో ప్రతికూల శక్తి ఉందనే ప్రచారం కూడా ఉంది. అక్కడకు వచ్చేవారిని అది ఆకర్షించి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుందనే పుకారు కూడా ఉంది....
సామాజికం

భూమి మండే అగ్నిగోళంగా మారబోతుందా?

EDITORIAL DESK
భూమి భవిష్యత్తులో మండే అగ్ని గోళంగా మారబోతుందా అనే దాని పై ఇప్పుడు చర్చ నడుస్తుంది. సైంటిస్టులు కూడా ఈ అంశంపై తరచుగా మాట్లాడుతూ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా...
సామాజికం

సెంటిమెంటే గెలిచింది

EDITORIAL DESK
విశాఖ వేదికగా జరిగిన ఇండియా – సౌత్ ఆఫ్రికా టీట్వంటీ మ్యాచ్ లో సెంటిమెంటే విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల టీట్వంటీ సిరీస్ లో వరుస రెండు విజయాలను నమోదు చేసిన సౌత్...
సామాజికం

మండిపోయిన హైదరాబాద్.. ఉక్కపోతలో రికార్డు బ్రేక్

EDITORIAL DESK
తెలుగు రాష్ట్రాల్లో వేడి విపరీతంగా పెరిగిపోయింది. గతంతో పోల్చుకుంటే.. ఈసారి మరీ ఎక్కువగా నమోదైంది. ఇక హైదరాబాద్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఏప్రిల్ 2022లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరిగిపోయాయి. అంతే...
సామాజికం

పదవ తరగతి పరీక్షల ఫలితాల వ్యవహారంలో అధ్యాపకుల పై చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

EDITORIAL DESK
పదవ తరగతి పరీక్షల ఫలితాలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజుకున్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ట్విట్టర్ వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నువ్వెంత అంటే...
సామాజికం

ఐపీఎల్ మీడీయా హక్కుల ఆదాయం రూ. 44వేల కోట్లు

EDITORIAL DESK
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియలో భాగంగా బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం వచ్చింది. నాలుగు ప్యాకేజీలలో భాగంగా ‘ఎ’, ‘బి’ ప్యాకేజీలకే ఏకంగా రూ. 44 వేల (రూ. 44,075 కోట్లు) కోట్ల...
సామాజికం

క్రికెట్ మ్యాచ్ కు గట్టి బందోబస్తు…

EDITORIAL DESK
భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం సాయంత్రం జరిగే టి -20 సీరీస్ లో గల 3 వ మ్యాచ్ కు ఏసీఏ- విడిసిఎ క్రికెట్ స్టేడియం సర్వం సిద్ధమైంది.స్టేడియం లోపల 730 మంది...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More