జూలై 15వ తేదీ నుంచి కొత్త సేవలు కీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్ తెలియని వ్యక్తులు, అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయఅవార్డు లభించింది. లండన్ కి చెందిన పబ్లిషింగ్ హౌస్’సెంట్రల్ బ్యాంకింగ్’ నుంచిరిస్క్ మేనేజర్ ఆఫ్ దిఇయర్ అవార్డు ను అందుకుంది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ పురస్కారాన్ని...
ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా ఈనెల 18న వారణాసిలో పర్యటించనున్నారు.ప్రధాని ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి ఎన్నికవడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా రైతు సదస్సులో పాల్గొని.....
ఎన్డీఏ కూటమి అభ్యర్థి గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీ సాయంతో గుడ్ న్యూస్ చెప్పింది.ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.....
కేంద్రం లో కొలువు తీరిన మోదీ సర్కార్ 3.0 ప్రభుత్వం లో కొత్త క్యాబినెట్ కూర్పు పై ఎన్ డీ ఏ కూటమి పెద్ద కసరత్తే చేసింది..కుల సమతుల్యతతో పాటు మారుతున్న ఎన్నికల మేనేజ్మెంట్...
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చే పార్టీలలో టీడీపీ అగ్రస్థానంలో నిలిచింది._ ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ అంటూ జాతీయ మీడియా ప్రశంసలతో ఆర్టికల్ రాస్తుంటే తాజాగా అంతర్జాతీయ మీడియాలో కూడా...
డిమాండ్ల చిట్టా తో ఢిల్లీ వెళ్లిన బాబు కి అక్కడ ప్రోటోకాల్ తో ఘనస్వాగతం పలికిన దగ్గరనుంచి ఎన్డీఏ సమావేశం వరకు అధిక ప్రాధాన్యత లభించింది. గతంలో మోదీ అపాయింట్మెంట్ కూడా దక్కించుకోలేకపోయిన బాబు...
ఏపీ లో ఎన్నికల ఫలితాలు ఎంత వేడి పుట్టిస్తున్నాయో.. ఆరుదశల పోలింగ్ ముగిశాక దేశంలో కూడా అంతే హడావిడి మొదలైంది.. బీజేపీ భావిస్తున్నంత ఈజీ గెలుపు సాధ్యం కాకపోవచ్చన్న సంకేతాలు మెల్లమెల్లగా రావడం తో...
2016లో నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి కరెన్సీపై ప్రభుత్వం, లేదా ఆర్బీఐ నుంచి ఏ చిన్న వార్త వచ్చినా, మళ్లీ నోట్ల రద్దు అంటూ వదంతులు వ్యాపిస్తునే ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా...
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి చతికిల పడ్డ కమలనాథులు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలోని ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది స్థానాలు పూర్తిగా బీజేపీయే గెలుచుకుంటుందని ప్రచారం మొదలుపెట్టేశారు.. మోదీ అమిత్ షా ద్వయం...