Vaisaakhi – Pakka Infotainment

Category : ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఏపీ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన స్పెషాలిటీ హాస్పిటల్స్

CENTRAL DESK
మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావిస్తూ గతేడాది...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

అప్పుడే విశాఖను రాజధానిగా ప్రతిపాదించారా..?

CENTRAL DESK
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారు ప్రమాణస్వీకారం రాజధాని విశాఖ లొనే చేయనున్నారని మంత్రి బొత్స ప్రకటన చేయడం , ఇప్పటికే జూన్ 11 న చంద్రబాబు నాయుడు అమరావతి కి శంకుస్థాపన చేసిన...
ఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయం

రేవంత్ పై విమర్శలు వద్దు

CENTRAL DESK
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎటువంటి విమర్శలు చేయవద్దంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానానికి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు కొందరు ఆ పార్టీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఓ...
ఆంధ్రప్రదేశ్సమాచారంసినిమారంగం

సిరివెన్నెల కి నివాళిగా ‘నా ఉచ్ఛ్వాసం కవనం’

FILM DESK
దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన నా ఉచ్ఛ్వాసం కవనం ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం కర్టెన్ రైజర్ ఈవెంట్ ను...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

అత్యంత విలాసవంతమైన బొంబార్డర్7500 లో సీఎం విహారయాత్ర

CENTRAL DESK
ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయి ఫలితాల కోసం ప్రజలు, పార్టీల నాయకులు ఆతృతగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వాతావరణం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉంది.. నిజానికి గత కొంతకాలం నుంచి...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

డిప్యూటీ నా… హోమా..? జనసేనాని పదవి పై జోరందుకున్న ప్రచారం..

CENTRAL DESK
పిఠాపురం నుంచి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ ఓట్లతో గెలుపొందడం ఖాయమని అంచనాలు వస్తున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే మిగిలిన మంత్రి మండలి కూర్పు సంగతి పక్కన...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఏపీ హింస పై రంగంలోకి సిట్

CENTRAL DESK
సార్వత్రిక ఎన్నికల అనంతర చెలరేగిన హింసపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలకు పూనుకుంటే మరోవైపు ఈ హింసాత్మక ఘటనలపై రంగంలోకి దిగనుంది స్పెషల్‌ ఇన్వెస్టిగేట్‌ టీవ్‌ (సిట్‌).. ఎందుకంటే.. ఆ ఘటనలపై సిట్...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ పై గవర్నర్ కు చంద్రబాబు కంప్లైంట్

CENTRAL DESK
ఈ నెల 17నుంచి 25 వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ కి లేఖ రాశారు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచిన కేంద్రం..

CENTRAL DESK
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కేంద్రం భధ్రత పెంచింది…గత రెండు రోజులు గా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబు నాయుడి నివాసము,...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

మహానాడు వాయిదా

CENTRAL DESK
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది మే 27, 28ననిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని ఈసారి వాయిదా వేసినట్లు ప్రకటించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో మహనాడు వాయిదా చేస్తున్నట్లు...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More