ప్రధాని మోదీ భీమవరం పర్యటన అరుదైన ఘటనకు వేదిక కానుంది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే రాజకీయ వేదికపై 13 ఏళ్ల తర్వాత కనిపించబోతున్నారు. ప్రధాని మోదీ సాక్షిగా సొంత జిల్లాలో...
ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల బలాబలాలు, రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నాయి.. ఇప్పట వరకు ఉన్న పట్టును టీడీపీ నిలుపుకుంటుందా.....
పనిచేయకుండా పార్టీలో కొనసాగుతామంటే కుదరదని వైసీపీ నేతలు కార్యకర్తలకు తేల్చి చెపుతున్నారు. పార్టీ బలోపేతానికి అలాగే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకెళ్ళేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు హుకుం జారీ చేశారు. పని...
ఆయన పేరు వింటే చాలు వైఎస్సార్, జగన్, షర్మిల గుర్తుకువస్తారు.వైసీపీ అధినాయకుడు జగన్ కి స్వయాన బావ. బావమరిది కోసం ఆయన రాజకీయ బాగు కోసం పుష్కర కాలంగా తెర వెనక పనిచేసిన వారిలో...
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శరవేగంగా విస్తరిస్తోంది. హిందీమాట్లాడే రాష్ట్రాల్లో తిరుగులేని స్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ బలంగా ముందుకెళ్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ పాగా వేసింది. అయితే దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీకి పట్టు...
పాతికేళ్ల క్రితం పరీక్షల్లో పాసైనా పోస్టింగులు దక్కక రకరకాల సమస్యలతో సతమతమైన ఉద్యోగార్ధుల జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కూడా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.. డిఎస్సీ 98 అర్హులకు ఎట్టకేలకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం...
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గతం టిడిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గా చక్రం తిప్పిన వాసుపల్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి...
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైఖరే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంక్ ప్రకారం చూసుకుంటే ఎవరూ లెక్క చేయకూడదు. కానీ అన్ని...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తను నిద్రపోడు ఎవర్నీ నిద్రపోనివ్వడని ఆయనతో పనిచేసే అధికారులు, సహచరులు చెబుతుంటారు. ప్రస్తుతం 70 ప్లస్ లోనూ పని విషయంలో ఆయన దూకుడు తగ్గలేదు. నిత్యం ప్రజల్లోకి...
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు.. అయితే ఇకపై తగ్గేది లేదని కూడా డిసైడ్ అయిపోయామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో...