TDP

నామినేటెడ్ పోస్టుల ఉత్కంఠ కి శుభం కార్డు ఎప్పుడు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పొత్తు లో భాగంగా సీట్లు త్యాగం చేసిన వాళ్ళు సీట్లు ఆశించి భంగపడ్డ నాయకులు ఆస్తులమ్ముకొని.., కేసులను ఎదుర్కొని.. తెలుగుదేశం వెంటే నమ్ముకుని
Read more

పేర్లు మార్చేసారు…

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వంలో అమలైన అనేక పథకాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జగనన్న అమ్మ ఒడి
Read more

బొత్స కు లైన్ క్లియర్..?

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణ మండలి లో ప్రవేశానికి అల్మోస్ట్ లైన్ క్లియర్ అయింది.. వైఎస్ఆర్ సీపీ కి రాజీనామా చేసిన తరువాత ఎమ్మెల్సీ పదవి
Read more

విడాకులు ఇవ్వకుండా రిలేషన్స్ నడపమని సుప్రీం కోర్టు చెప్పలేదు..

దువ్వాడ విషయం లో నట్టి కుమార్ వ్యాఖ్య “దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ విషయంలో మాధురి మాటలు నీచం. ఈ వ్యవహారంలో వారికి జగన్ సపోర్ట్ చెస్తారెమో.మాధురి సుప్రీం కోర్టు తీర్పు, అంటూ రిలేషన్ గురించి
Read more

బొత్స ఓటమి కి కూటమి కుట్ర…?

వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన వైసిపి ని ఏపీ ప్రజలు కేవలం 11కే పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఇటు మండలి లో అటు రాజ్యసభలో సంఖ్యా బలం వుండడం తో రాష్ట్రం లోనూ
Read more

విశాఖ , విజయవాడ లకు మెట్రో రైలు

పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తూ దూసుకుపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిరావడంతోనే అభివృద్ధిపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. రాష్ట్రాభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తూనే… ఆగిపోయినా పాత ప్రాజెక్టులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
Read more

పేరెంట్స్‌ కమిటీ స్థానంలో..స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పాలనలో మార్పులు చేస్తోంది. గత ప్రభుత్వంలో అమలైన కొన్ని విధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన
Read more

ప్రభుత్వ పథకాల పేర్ల పై హర్షం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతా లో వ్యక్తం చేశారు. ఆంధ్ర
Read more

ప్రతిపక్షం లేకపోతే ఎలా..?ప్రతిరోజూ అసెంబ్లీ కి రా…!

అసెంబ్లీ లో ఈరోజు ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది.. వైసీపీ మాజీ నేత.. ప్రస్తుత టీడీపీ ఉండి శాసన సభ్యుడు రఘురామ కృష్ణంరాజు హాయ్ జగన్… అంటూ అసెంబ్లీలో కనిపించిన మాజీ ముఖ్యమంత్రి జగన్
Read more

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.

. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఇవాళ పార్లమెంటులో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనుంది..మంగళవారం రోజున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More