వారసుల వ్యతిరేక ప్రచారం..

కుటుంబం లో ఒక వ్యక్తి ఎన్నికల్లో నిలబడితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏ కాదు మొత్తం బంధువర్గమంతా ప్రచారం లోకి దిగిపోతుంది.. రాత్రనక పగలనకా గెలుపు వరకు శ్రమిస్తూనే వుంటారు.. ఇప్పుడు జరుగుతున్న ఆంద్రప్రదేశ్
Read more

దేవర యూనిట్ పై తేనెటీగల దాడి..

జూనియర్ ఆర్టిస్టులతో ఆడుకున్న ఏజెంట్లు.మన్యం జిల్లా పాడేరు లోని మొదకొండమ్మ అమ్మవారి పాదాల సమీపంలో జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ పై తేనెటీగలు దాడి చేయడంతో సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు.
Read more

కల్కి2898AD కోసం రంగంలోదిగుతున్న మహేష్ బాబు

మోస్ట్ ఏవైటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898’AD (KALKI2898 AD)సృష్టించబోతున్న అద్భుతాలకోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. అన్ని భాషల ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.. భారతదేశపు వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ
Read more

బాహుబలి ఒక బ్రాండ్ లా కొనసాగుతుంది – ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ ప్రెస్ మీట్ లో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి

ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి. ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో
Read more

చచ్చినోడిని బయటకు ఈడ్చుకొచ్చి శిక్ష వేయించిన బీహార్ మహిళ..

చనిపోయాడన్న వ్యక్తిని బతికించి బయటకు లాగి జైలు గోడలమధ్యకు నెట్టిందో మహిళ. ఈ సంఘటన బీహార్ లోని భాగలాపూర్ లో జరిగింది.. 2018 లో పన్నెండేళ్ల ఒక బాలికపై ఉపాధ్యాయుడు నీరజ్ మోడీ అత్యాచారానికి
Read more

వెదర్ అలెర్ట్ తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్

రెండు తెలుగు రాష్ట్రల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది భానుడి భగభగలు నుంచి ఉపశనం కలిగించే విధంగామరో రెండు రోజులు వర్షాలు పడతాయని చెప్పింది. ఎండ వేడి, వడగాల్పులు తో
Read more

శతృఘ్నుడికి కూడా గుడి ఉందా..?

అయోధ్య బాలరామ ప్రతిష్ట తరువాత దేశమంతా ఒక్కసారిగా రామమయమై పోయింది.. నిజానికి ఒకప్పుడు రామాలయం లేని గ్రామం ఉండేది కాదు.. ఇప్పుడైతే గ్రామాలన్నీ కాంక్రీటుమయం అయిపోవడంతో రాముడి గుడి మండలానికి ఒకటిగా మారినా అంతా
Read more

జనసేనాని కి ఐక్యరాజ్య సమితి ఆహ్వానం…?

న్యూయార్క్ లో ఈనెల 22వ తేదీన జరగనున్న సదస్సులో పవన్ ప్రసంగించేందుకు జనసేనా పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందినట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది.. ఈనెల 20వ తేదీన ఆయన న్యూయార్క్ బయల్దేరుతున్నారని సమాచారందేశం
Read more

కుటుంబం నుంచి ఒకరికి మించి రాజకీయల్లోకి వస్తే చీలిక అనివార్యం అంటున్న వై ఎస్ జగన్

ఒక తరంలో ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి రాజకీయాల్లోకి వస్తే.. అది అనివార్యంగా కుటుంబంలో చీలికకు కారణమవుతుందని షర్మిలను ఉద్దేశించి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు…వైఎస్ రాజకీయ వారసుడిగా
Read more

ఆరేళ్ల తర్వాత ఒకే వేదికపైకి

ఆరేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. హిందూపురం లోక్ సభ పరిధిలో పర్యటిస్తున్న ఆయన చంద్రబాబు, కలిసి ఒక వేదికపై కనిపించడం ఆరేళ్లలో
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More