నెక్స్ట్ సమ్మర్ కి సలార్ 2…?

ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబో లో వచ్చిన సలార్ ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే.. ఇప్పుడు సలార్ 2 ని కూడా అంతకు మించి హిట్ చెయ్యాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్కెచ్ వేస్తున్నారు..
Read more

సీసాల్లో పెట్రోల్ అమ్మితే బంకు సీజే..

ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని ఎన్నికల కోడ్ ప్రకారం కంటైనర్లు, సీసాలో పెట్రోల్, డీజిల్ పోస్తే తీవ్ర చర్యలు తప్పవని పెట్రోల్ బంక్ యజమానులను ఎలక్షన్ కమీషన్ హెచ్చరించింది.నిబంధనలు
Read more

ముహూర్తం తో ప్రారంభమైన “సంతాన ప్రాప్తిరస్తు”

మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ల నిర్మాణం లో సంజీవ్ రెడ్డి దర్శకత్వం లోవిక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా
Read more

ఈ నెల 20న “గం..గం..గణేశా”

ట్రైలర్ ఈ నెల 31న థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ఆనంద్ దేవరకొండ ఫస్ట్ యాక్షన్ మూవీ “గం..గం..గణేశా”. ఈ చిత్ర ట్రైలర్ 20న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Read more

రేవంత్ రెడ్డిని డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ఆహ్వానించిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎల్బీ స్టేడియం లో నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి,
Read more

సిరివెన్నెల కి నివాళిగా ‘నా ఉచ్ఛ్వాసం కవనం’

దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన నా ఉచ్ఛ్వాసం కవనం ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం కర్టెన్ రైజర్ ఈవెంట్ ను
Read more

అత్యంత విలాసవంతమైన బొంబార్డర్7500 లో సీఎం విహారయాత్ర

ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయి ఫలితాల కోసం ప్రజలు, పార్టీల నాయకులు ఆతృతగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వాతావరణం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉంది.. నిజానికి గత కొంతకాలం నుంచి
Read more

మీడియాకు రేవంత్ రెడ్డి చురకలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులకు సుతిమెత్తంగా చురకలాంటించారు.ఇటీవల మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించిన సమయంలో పాలనా పరమైన అంశాలు రాజకీయ అంశాలతో పాటు వివాదాస్పద అంశాలను కూడా మీడియా వాళ్ళు కెలకడంతో
Read more

యూపీఐ పేమెంట్స్‌లో మనమే టాప్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల
Read more

డిప్యూటీ నా… హోమా..? జనసేనాని పదవి పై జోరందుకున్న ప్రచారం..

పిఠాపురం నుంచి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ ఓట్లతో గెలుపొందడం ఖాయమని అంచనాలు వస్తున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే మిగిలిన మంత్రి మండలి కూర్పు సంగతి పక్కన
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More