సామాజికం

కౌంటింగ్ ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్.

గతం లో ఎప్పుడూ లేని విధంగా 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. ఏజెంట్లు మద్యం
Read more

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది..ఇవి ఈరోజు ఉదయం కేరళ
Read more

ఢిల్లీ లో అంత టెంపరేచర్ నిజమేనా…?రెడ్ అలెర్ట్ హెల్త్ నోటీసు జారీచేసిన ఐ ఎం డి…!

ఢిల్లీ లో వాతావరణ కేంద్రం 52.9 డిగ్రీల సెల్సియస్‌ను నమోదు చేసింది,గతం లో ఎప్పుడు భారత దేశం మొత్తమ్మీద ఎక్కడ కూడా ఈ రేంజ్ టెంపరేచర్ నమోదు కాలేదు. ఢిల్లీలో 20 మానిటరింగ్ స్టేషన్లు
Read more

ఊరెళ్తున్నారా.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.. టెన్షన్ వదిలి టూర్ ఎంజాయ్ చేసి రండి..!

వేసవి సెలవులు.. వీకెండ్ హాలీడేస్.. పెళ్లిళ్లు.. పేరంటాలకు.. ఇల్లొదిలి ఊరెళ్తున్నవారికి పోలీసులు భరోసా ఇస్తున్నారు. ‘ఎల్‌హెచ్‌ఎంఎస్‌’ (లాక్డ్‌ హౌస్‌ మానటిరింగ్‌ సిస్టం) ద్వారా దొంగల ఆట కట్టించొచ్చని సూచిస్తున్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్
Read more

బాత్రూంలో 30 పాము పిల్లలు…

ఒక్క పామును చూస్తే బాబోయ్ అని భయపడుతుంటాం. ఇక ఒకే చోట 30 పాము పిల్లలు కనిపిస్తే ఇంకేమైనా ఉందా? అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కలియాబోర్ ప్రాంతంలోని ఓ ఇంటి
Read more

అంబానీ పెళ్లికి అద్భుత కానుక

ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వెడ్డింగ్ ను పురస్కరించుకొని విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఒక అరుదైన బహుమతిని వారికి సిద్ధం చేశారు చిరుధాన్యాలతో
Read more

తిరుపతి లో మరోసారి చిరుత పులి కలకలం

తిరుపతి జిల్లాలో శనివారం రాత్రి చిరుతపులి కలకలం రేపింది. వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచారం కనిపించింది… నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత
Read more

ప్రపంచానికి షాక్ ఇచ్చిన పదహారేళ్ళ కుర్రాడు

హై రెజల్యూషన్ తో ఇంత క్లారిటీగా చందమామను ఇప్పటి వరకు ఎవ్వరు తీయనటువంటి ఫొటోలు తీసి ప్రపంచానికి షాక్ ఇచ్చాడు పూణే కి చెందిన పదహారేళ్ళ ప్రధమేష్ జాజు అనే కుర్రాడు ….టెలిస్కోప్, స్కై
Read more

సరిగ్గా ముప్పై మూడేళ్ళ క్రితం రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ ఉత్తరాంధ్రలోనే!

మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ మే 21, 1991న ఉత్తరాంధ్ర నేలలోనే సాగింది. సరిగ్గా ముప్పై మూడు సంవత్సరాల క్రితం, అప్పుడు జరుగుతున్న లోక్ సభ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో
Read more

హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన విశాఖ పోలీసులు

సింగపూర్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామనే పేరుతో నగరానికి చెందిన నిరుద్యోగ యువతను ప్రలోభపెట్టి, సింగపూర్, బ్యాంకాక్ ల మీదుగా కంబోడియాకు అక్రమ రవాణా చేస్తున్న భారీ రాకెట్‌ విశాఖ పోలీసులు అడ్డుకున్నారు..
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More