ఏపీ సీఎస్ పై జనసేన నేత భూ కుంభకోణ ఆరోపణలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీ వో 596 తెచ్చి ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అస్సైన్డ్ భూముల డీల్స్ సీ ఎస్ జవహార్ రెడ్డి చేశారని జనసేన కార్పొరేటర్ పీతల
Read more